కోరుట్ల మున్సిపాలిటీలో పారిశుధ్య వాహన డ్రైవర్లకు పాత పద్ధతిలోనే విధులు కేటాయించాలని బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ పహీం పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీందర్ కు �
వెల్గటూర్ మండల కేంద్రంలో పెద్ద వాగు బ్రిడ్జి దగ్గర నడిరోడ్డుపై యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి కోటిలింగాల రోడ్డుకు పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేసిన స
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ... అంటూ ఓ దివ్యాంగుడు గురువారం ధర్మపురిలో జరిగిన బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మొరపెట్టుకున్నాడు.
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర
రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఆదివారం మెట్పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్�
కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్ విదానంపై అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, ప
జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలు సమీరా ఎనిమిదో పుట్టినరోజు వేడుకలను ఆవాసం విద్యార్థులతో కలిసి శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒకరోజు భోజన వసతి
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస�
కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు గజ్వేల్ జిల్లా దవాఖాన ఎంపికైందని ఆ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలోని దవాఖానలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అండజేసే కాయకల్ప అవార్డుకు కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖాన