కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం లభిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం పై హర్షం వ్యక్�
కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంల�
మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బుధవారం విలేక�
సారంగాపూర్ మండలంలోని లచ్చనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చనాయక్ తండా, కింనాయక్ తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లా భవానీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండా శివారులో ఉన్న సీత్లా భవానీ ఆ�
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపట�
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, బీర్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ ప్రజ�
కోరుట్ల పట్టణంలోని ముక్కాస్ ఫంక్షన్ హల్లో శనివారం మాస్ట్రో జూనియర్ కళాశాల ఫ్రేషర్స్ ఫేస్ట్- 2025 పేరిట స్వాగతోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
బీర్ పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెం గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు గ్రామ సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న మంత్రి సీతక్కను కోరారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో గిరిజనశా�
పట్టణంలోని పిఆర్బిఎం జూనియర్ కళాశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చే
మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి 11 మంది సభ్యు�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకోని గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు గోరింటాకు పెట్టుకుని విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు సందడ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ వారి టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకు