జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గోరింటాకు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాడ మాసం సంద�
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, పూడూర్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశా�
గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కల
సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉన్నదని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎళ్లలలా తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు.
మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వేద పండితులు పుణ్యా వచనం 108 కలిశాలతో అభిషేకం, కుంభాభిషేకం తదితర ప్రత్యేక పూజ�
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయ�
ధర్మపురి ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ కెమెరా దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకులు గుండి అశ్విన్ శర్మ మంత్రోచ్ఛారణాల మధ్య క
జగిత్యాలకు చెందిన రేవెల్ల రవీందర్ (57) జూన్ 16న ఇజ్రాయిల్లో గుండె పోటుతో మృతి చెందారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో అవరోధాల
అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందని, సంక్షేమాన్ని మరిచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప
మండల కేంద్రంలోని శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన పాలకవర్గంను ఎన్నుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షునిగా దేవ మల్లయ్య. కార్యదర్శిగా క్యాతం సురేష్ రెడ్డి, కొ
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర పంచాయతీ కారో బార్ల శాఖ పిలుపుమేరకు హైదరాబాదులోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలలో పనిచేస్తున్న కారోబార్ లను రూరల్ పోల
రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశ�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాల ప్రారంభమై నేటికీ 60 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ కాశి గాని నారాయణరావు 1965 సంవత్సరంలో రైతుల నుండి 32 ఇఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి కళాశాలకు దానంగా ఇచ్చాడు.
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను బుధవారం సందర్శించిన ఎస్పీకి మెట్ప�