గ్రామంలో చేపట్టే భూసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బీర్పూర్ మండలంలోని కొమన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డొంకేశ్వరం గ్రామంలో భూభారతి భూ రీసర్వే చేపట్టడం కోసం మంగళవారం రైతు�
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని, మాజీ సర్పంచ్ బిట్ల సరోజన తన వంతుగా పాఠశాలకు బాధ్యతగా ప్రత్యేక చేయూతను అందించారు.
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామస్తులు స్థానిక సర్పంచ్ గొండ రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చక్కెర ఫ్యాక్టరీ నరుద్ధరణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు ప్�
ధర్మారం లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని ఈ క్లబ్ కు జిల్లాలో ఎంతో ప్రఖ్యాతి ఉందని లయన్స్ క్లబ్ 320జీ జిల్లా రెండో ఉప గవర్నర్ లయన్ డాక్టర్ ఉదారీ చంద్రమోహన్ గౌడ్ అన్నారు.
సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని గణేష్పల్లి లో శుక్రవారం అర్ధ రాత్రి పిచ్చికుక్క దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.. రాత్రి గాయపడిన వారిని జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి
సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సినిమా కొరియోగ్రాఫర్ జీ శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ‘నువ్వా నేనా’ అనే టైటిల్ తో డాన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరా�
ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణ-లక్ష్మణ్ కోరారు. అమ్మ మాట-అంగన్వాడీ బాటలో భాగంగా జగిత్యాల ప్రాజెక్టులోని అర్బన్ మూడవ సెక్టార్ పరిధిలోని 48వ వార్డు గం
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు భర్త ముజ్బుర్ రహమాన్ (ఏలూరు పెద్ద బాబు) దర్శించుకున్నారు.
వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రహదారి జగిత్యాల బస్టాండ్ సమీపంలో రాజన్న సన్నిధికి వచ్చిన భక్తుడి కారు రహదారిలో శనివారం ఇరుక్కుపోయింది. రహదారిలో భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు జరగగా ఇప్పటికే చిన్నప
బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో హమాలీలను అభినందిస్తు వారిని సన్మానించారు.
మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.