రైతులు ధాన్యం కొనుగోల్లు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. గురువారం బీర్ పూర్ మండలంలోని తుంగూర్, కొల్వయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు �
అభివృద్ధికి ఆమడ దూరంలో మున్సిపాలిటీలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చిందని ఇప్పటివరకు మునిసిపాటీలకు నయా పైసా నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదని కోరుట్ల ఎమ్మెల్య
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్లో కేసీఆర్ దీక్షా దివాస్ని ఎన
Jagityal : రాష్ట్రంలోని ఉద్యోగులకు టీఎన్జీవో అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి (Nagender Reedy) మాటిచ్చారు. శుక్రవారం మెట్టుపల్లి యూనిట్ శాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింద�
వయో వృద్ధుల (సీనియర్ సిటిజెన్లు) కోసం ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బీ నరేష్ కోరారు.
ఆల్ ఇండియా బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుతారీ రాములు, భారతల గోవర్ధన్ పేర్కొన్నారు.
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Jagityal | ప్రేమ వివాహం (Love marriage) చేసుకున్నాడని యువతి బంధువులు యువకుడి కుటుంబ సభ్యులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. యువతిని ఈడ్చుకుంటూ కారులో వేసుకుని తీసుకెళ్లారు.
అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్
జగిత్యాల జిల్లా కేంద్రంలో (అంబేద్కర్ కూడలి) తహసీల్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీవో నం 46 ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం బీసీ నాయకుడు చింతల గంగాధర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో జరగబోయే సర్పంచి ఎన్ని�
అందరూ ఉండి అనాధల మారిన ఓ వృద్ధురాలి దీనస్థితినీ చూసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చలించిపోయారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తిరుగ
చెస్ క్రీడ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్ నెట్ వర్క్ స్పాన�
విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ఇందిరా భవన్ లో విశ్రాంత ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం మాజీ మంత్ర