హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పూర్తిచేస్తున్నది. పెరుగుతున్న ట్రాఫి క్ కష్టాలను నిరోధించేందుకు వ్యూహ
కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదువు పూర్తిచేసుకొని, ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలనే ఆకాంక్షతో స్వ
హైదరాబాద్ స్టార్టప్ ‘మారుత్' రూపొందించిన బహుళ ప్రయోజనకర (మల్టీ యుటిలిటీ) వ్యవసాయ డ్రోన్ ఏజీ-365కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని ఆ సార్టప్ వ్యవస్థాప
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తూ జలమండలి అందరి మన్ననలు అందుకుంటున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వార�
విద్యుత్ సమస్య ల పరిష్కారానికి బీఆర్ఎస్ అభ్యర్థి వర్స కృష్ణహరి చిత్తశుద్ధితో కృషి చేస్తారని జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఆదివారం మండల కేం ద్రంతోపాటు బండలింగంపల్లిలో ప్రచారం నిర్వహించ�
ఇందూరుకు మణిమకుటంగా మారిన ఐటీ హబ్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ టవర్ సరికొత్త సాంకేతిక విప్లవానికి బాటలు వేయను�
పేదల కష్ట నష్టాలలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కల్యాణ మైనా.. కష్టమైనా పూర్తి భరోసాను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధికి సహకరించే వారికే ప్రజా మద్దతు ఉంటుందని బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మద్దూర్ మండలం కొమ్మూరు గ్రామ కాంగ్రెస్, బీజేపీ ముఖ్య �
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐ�
‘మూస పద్ధతి వీడాలి. మేధస్సుకు పదును పెట్టాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, అందుకు తగ్గట్టుగా కష్టపడాలి. కంపెనీలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.’
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 12 నుంచి 14 వరకు టై గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ ర�
రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు.