కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ �
నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించి.. కాలక్రమేణా చెత్త డంప్గా మారిన బన్సీలాల్పేట మెట్లబావి మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవతో కొత్తరూపు సంతరించుకొన్నది.
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబ�
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామ ని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గర్జనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ గొర్రె కరుణతో కలిసి ఆదివారం ఆయన భూమ�
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు.
స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్లీ టాప్లో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థా�
దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్లో అతి పెద్ద కంపెనీ ఏర్పాటు కానున్నది. అమర్రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పనున్నది.
పాలమూరుకు 4వ తేదీన సీఎం కేసీఆర్ వస్తున్నారని, పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించా రు.
ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1992లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 1998 నుంచి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.
కూకట్పల్లి నియోజకవర్గం గత ఎనిమిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి ఫలితంగా దీర్ఘ�
వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా జింకల పార్కులోని కుంటల్లోకి చేరుతుండటంతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారింది.
ఐటీ కార్యకలాపాల్లోనే కాకుండా ఇంజినీరింగ్ ఆవిష్కరణల్లోనూ హైదరాబాద్ మహానగరం సత్తా చాటుతున్నదని, ఇప్పటికే ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు నగరం కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని రాష్ట్ర ఐట�