ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
చెరువులు, కుంటలు, పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని బట్టోనిగుట్ట వ�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను బుధవారం ప్రారంభించిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ స్కూల్ను అక్కడి వసతులు చూసి మురిసిపోయారు.
భారతీయుల్లో అపారమైన నైపుణ్యం ఉందని, దేశం గర్వించేలా అంతర్జాతీయస్థాయి ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటుచేసిన సిల్వర్ జూ�
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొని తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బుధవారం �
వరంగల్ తూర్పులోని 12, 13 డివిజన్లలో ఉన్న దేశాయిపేటలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. దేశాయిపేటలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి, �
బీఆర్ఎస్ ఎజెండాతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం సభతో ఆ పార్టీలకు కండ్లు బైర్లు కమ్మాయని తెలిపారు.
ఔషధ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వ్యక్తులపై ద్వేషం చిమ్మకుండా, హింసను ప్రేరేపించకుండా అం�
శేరిలింగంపల్లి జోనల్ స్థాయి వివిధ విభాగాల సమన్వయ(కన్వర్జెన్సీ) సమావేశం ఈసారి సాధారణానికి భిన్నంగా జరిగింది. ప్రతిసారీ కేవలం కార్యాలయంలోనే జోన్ స్థాయిలో నెలకొంటున్న ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఫుట్ ప
రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్పామ్ ప్లాంటేషన్ కంపెనీ గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో ఖమ్మం జిల్లాలో అత్యాధునిక వంట నూనెల ప్రాసెసింగ్ కేంద్�
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీకి స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 15వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల విభాగంలో వర్ధన్నపేటను ఎంపిక చేసింది. మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్�
భారీ పరిశ్రమల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక హబ్గా అవతరిస్తున్నది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధిని చూపుతున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదు. �
మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలో రూ.10కోట్లతో చేపట్టనున్న పలు అభివృద�