రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను బుధవారం ప్రారంభించిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ స్కూల్ను అక్కడి వసతులు చూసి మురిసిపోయారు. స్కూల్ ఆవరణలో జెండా పట్టుకొని దిగిన ఫొటోను ఆయన గురువారం ట్విట్టర్లో పోస్టు చేస్తూ ‘ఇది నా ఫేవరేట్ ఫొటో’ అని క్యాప్షన్ పెట్టారు. -గంభీరావుపేట