కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పి న గురుకులాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయి. ఉన్నత విద్యను అందించేందుకు గత సర్కా రు కేజీ టూ పీజీ వరకు దశల వారీగా శ్రీకారం చు ట్టింది. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ �
నాణ్యమైన విద్యను అభ్యసించాలంటే గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. పాఠశాల విద్య అయినా, ఇంటర్మీడియట్, డిగ్రీ సాంకేతిక కోర్సులు ఏవైనా రాజధాని బాట పట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇ
‘విద్యను మించిన ఆస్తులు లేవు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్యే ప్రధానం.. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదుగాలి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను బుధవారం ప్రారంభించిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ స్కూల్ను అక్కడి వసతులు చూసి మురిసిపోయారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో గంభీరావుపేట మండలం ఉన్నది. ఈ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్�
పందొమ్మిదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలోనే మొదటగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ను నిర్మించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Minister KTR | విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ టు పీజీ క్యాంపస్ను మంత్రి సబితా ఇంద్రారె�
‘మన ఊరు- మన బడి’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్ రూపుదిద్దుకున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న స�
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపా�