రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఏనుగల్లుపై వరాల జల్లు కురిపించారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఏర్పాటు చేసిన మహిళా క్యాన్సర్ స్క్�
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దలు చెప్పినట్లు స్వచ్ఛమైన నీరు,
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 13న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో పర్యటించనున్నట్టు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అతిథిగృహంతోపాటు
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
‘సార్ నాకు సాయం జెయ్యుర్రి. భార్య చనిపోయింది. ఇద్దరు బిడ్డలను సాదుకునుడు కష్టమైతుంది. ఒక ఆటో ఇప్పించండి’ అని మంత్రి కేటీఆర్కు విన్నవించిన 24 గంటల్లోనే ఓ దివ్యాంగుడి కల నెరవేరింది.
గ్యాస్ ధరను మరోసారి పెంచి, సామాన్యులపై కేంద్రం మోయలేని భారం మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా �
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కృషి ఫలితంగానే పారిశ్రామిక ప్రగతిలో రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
బయో ఏషియా సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై, సదస్సు విజయవంతం కావడానికి ఏటికేడూ రాష్ట్ర ఐటీ,
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న ఆకస్మిక మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ పోలీసులు ఫార్ములా ఈ-రేసింగ్ కోసం 2వేల మందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోటీల సమయంలో పోలీసులు రేసింగ్ ట్రాక్తో పాటు సాగర్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పగబట్టినట్టుగా, కక్ష పెంచుకొని వివక్ష ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ఏ పథకానికి నిధులు అడిగినా పైసా ఇవ్వలేదని ఆరోపించారు.