పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరులకు మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న వార్డు పాలన అమలుకు ముహూర్తం కుదిరింది.
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు 15 రోజుల పాటు అమెరికా(America), లండన్ దేశాల్లో(London Tour) కేటీఆర్(Minister KTR) పర్యటించారు.
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్(CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) కృషితో ఏర్పాటు చేసిన నూతన పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక వేత్తలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయని
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి సోమవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ప్లాంట్ విస్తరణ కోసం పునాది రాయి వేయనున్నారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని స్వీడన్ కంపెనీలకు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆహ్వానం పలికారు. ముఖ్యంగా సాంకేతిక, తయారీ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Minister KTR | హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వా�
Reliance | ఐటీమంత్రి కేటీఆర్ చెప్పినట్టే జరుగుతున్నది. దేశంలోని సామాన్యుడి ఆర్థిక కష్టాలకంటే కార్పొరేట్ల ప్రయోజనాలే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఎక్కువని మరోసారి రుజువైంది. రష్యా నుంచి చౌక ధరకే ముడిచమురున
యువత సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, స్టార్టప్ అనేది ఒరిజినల్గా ఉన్నప్పుడే వారిని విజయం వరిస్తుందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి �
హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో అత్యాధునిక స�
ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణలకు అతిపెద్ద కేంద్రమైన టీ-హబ్ను మహారాష్ట్ర మాజీ మంత్రి, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే మంగళవారం సందర్శించారు. అనంతరం థాక్రే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో టీ హబ్లో సమావేశమయ్యారు.ట�
భవిష్యత్తు తరాల కోసం దేశంలో తొలిసారిగా కూల్ రూఫ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని, మున్ముందు ఈ విధానం దేశానికే ఆదర్శంగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక ర