వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మం డెపల్లికి చెందిన లిం గం పరశురాములు (38) దుబాయ్లో మృతి చెందాడు. మృతదేహాన్ని తెప్పిం చాలని కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కోరగా.. వెంటనే స్పందిం చారు.
తొమ్మిదేండ్లు...రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు. 22 లక్షల మందికి ఉపాధి. ఇది తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ట్రాక్ రికార్డ్. కొత్తగా పురుడు పోసుకున్న ఓ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఆల్ టైమ్ రికార్డ్గా దూస
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చ�
తెలంగాణకు కొత్త కంపెనీల పెట్టుబడులు రావడానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నామో, కార్యక లాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మరింత పెట్టుబడి పెట్టడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే అనేక కంపెనీలు రాష్ట్రంలో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగు పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్దఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు ప�
వస్త్ర నగరి, సేద్య ఖిల్లాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల సిగలోకి ఇప్పుడు మెగా ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ చేరబోతున్నది. ఇప్పటికే టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమలు ప్రారంభం కాగా.. కొత్తగా రైతులు, నిరుద్�
హైదరాబాద్ నగర విస్తీర్ణం అంచలంచెలుగా పెరుగుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. వందేండ్ల డిమాండ్కు ఇప్పటి నుంచే పునాదులు పడ్డాయి. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు రూ.
అనాథ పిల్లల (సామాజిక భద్రత కల్పించడం) బిల్లు, 2016 ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విడిచిపెట్టిన లేదా కోల్పోయిన పిల్లలు అనాథ పిల్లలుగా వర్గీకరించబడతారు. నేడు 1.35 బిలియన్ల జనాభాతో కూడిన భారతదేశం ప్రపంచ�
ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ కొద్ది రోజుల కిందట �
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీల గురించి ప్రస్తావించి అభినందించారు. ‘’మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాల పంపిణీకి పిలిస్తే పోయిన. అన్న
దక్షిణ భారత్లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పునరుద్ఘాటించారు. పని చేసే, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని, తెలంగాణ ప్�
Minister KTR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని భారత రాష్ట్ర సమి�
పర్యావరణాన్ని సంరక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న గ్రీన్ బిల్డింగ్స్ భేష్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. వీటి సాకారంలో