మెప్మా రిసోర్స్ పర్సన్లు మురిసిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంటింటా అవగాహన కల్పిస్తూ, చైతన్యం తీసుకువచ్చే ఆర్పీల గౌరవవేతనాన్ని 4వేల నుంచి 6వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ 6న నగరానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనపై మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వివిధ శాఖల అధికారులతో �
వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, పట్టణానికి వన్నె తీసుకొచ్చేలా పనులు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర�
దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. ఇది కేవలం పెట్టుబడులతోనే సాధ్యం కాలేదు. యువతకు విద్య, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నమూ ఇందుకు కారణం. టాస్క్ వంటి విభాగాన్ని, ఐ�
అభివృద్ధికి చిరునామాగా నిజామాబాద్ నగరం నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. 19వ డివిజన్ గంగస్థాన్-1లో రూ. కోటీ 50 లక్షలు, 42వ డివిజన్�
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల రెండున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్తోపాటు సూర్యాపేటలో ప�
Hyderabad | మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. హైదరాబాద్లో తమ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ లేదా క్యాపబులిటీ సెంటర్)ను ఏర్పాటు చేసింది.
మత సామరస్య భావన అణువణువునా నిండి ఉన్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించిన్రు! రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
‘ప్రపంచాన్ని నడిపించే గూగుల్కు హైదరాబాద్ గుండెకాయ వంటిది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఆయువుపట్టు మన భాగ్యనగరం’ అని 2021 అక్టోబర్లో ఐటీమంత్రి కేటీఆర్ అన్న మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. సాం�
భారత్ అంతటా చూస్తే పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని మోనిన్ గ్రూప్ చైర్మన్ ఒలివియర్ మోనిన్ స్పష్టం చేశారు. అందుకే తాము సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో మోనిన్
ముందుచూపు, సుదూర లక్ష్యంతో రానున్న తరానికి ఏమి కావాలో ఆలోచన చేసి వనపర్తి జిల్లాలో విద్యాసంస్థలను నెలకొల్పినట్లు వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.