కాంగ్రెస్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు గుర్తింపు ఇచ్చే బీఆర్ఎస్లో చేరేందుకు అంగీకరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉన్న నమ్మకంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమి�
మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో హైటెక్ సిటీగా అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ స
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్కు మహర్దశ పట్టింది. కోట్లాది రూపాయలతో పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా అభివృద్ధి చేయడంతో ప్రజలకు అన్ని మౌలిక వసతులు సమకూరాయి. త
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్�
ప్రణాళికాబద్ధంగా నియోజక వర్గం అభివృద్ధి పరుస్తున్నామని, తుక్కుగూడను మరో హైటెక్ సిటీగా మార్చబోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కుగూడ, రావిరాల�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మొదట భూపాలపల్లిలో సమీకృత కల�
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి అంతా దద్దరిల్లడం ఖాయమని, కాంగ్రెస్ నాయకులు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.
మెదక్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్కు వెళ్లిన ఆయ�
ఉపాధి వేటలో దుబా య్ బాట పట్టిన యువకుడు ఓ హత్య కేసులో చిక్కుకొని 17 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరాడు. కొడుకును చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. కేన్స్ టెక్నాలజీ సంస్థ సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.2800 కోట్ల్లు పెట్టుబడి
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని తుంగపహాడ్ నుంచి బాబుసాయిపేట వెళ్లే దారిలో రూ.2.కోట్లతో చేపట్టే వం