ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విల�
జిల్లాలో శుక్రవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్
హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధి గీటురాయిగా పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పది సంవత్స రాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న�
ఓరుగల్లులో నేడు అభివృద్ధి ప్రదాత.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అమాత్యుడు రామన్న చేతులమీదుగా రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను శుక్రవారం పం
‘ప్రజల కోసం ఆనాటి భగీరథుడు పైనున్న నీళ్లను కిందికి తీసుకొస్తే.. ఈనాటి అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ కింద నీళ్లను పైకి తెచ్చి కాళేశ్వరం నీటితో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే�
నిర్మల్ జిల్లా కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
నిర్మల్ పర్యటనకు వస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పట్టణాన్ని వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. ఆ కలెక్టరేట్, రెండు పడకల ఇండ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ భవన నిర్మాణాలు అబ్బుర పడేలా ఉన్నాయి.. పద�
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.
‘రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం జిల్లాకు రానున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.270 కోట్ల అభివృద్ధి ప�
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన యువ అథ్లెట్ అగసర నందినికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రోత్సహకాన్ని అందించింది. మంగళవారం ధర్మపురిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ�
‘తెలంగాణ మోడల్' పుస్తకం తమ ప్రభుత్వం సాధించిన విజయ పరంపరకు అక్షర చిహ్నమని మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన తెలంగాణ మోడల్ పు�
పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట తప్పిన ప్రధాని మోదీ పాలమూరుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఐకాన్గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా కోట్లాది రూపాయల నిధులను పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సర్కారు వరదలా పారించింది.