అనాథ బాలబాలికల వసతి గృహంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం ఏనుగొండలోని రెడ్క్రాస్ సన్నిధి అనాథాశ�
బిజినేపల్లి రైతు దశను మార్చే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఊపందుకున్నాయి. పొలాలకు నీరందక సతమతమవుతున్న తరుణంలో 2022లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కాగా ప్రస్తుతం ర�
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్.. తెలంగాణలో రూ.225 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలిసి ఓ జాయింట్ వెంచర్గా దీన్ని తేనున్నారు. ఈ మేరకు ఇరు సంస్�
Minister KTR | దేశాన్ని సర్వనాశనం చేసిన రెండు లేకి పార్టీలకు బీ టీంగా ఉండాల్సిన ఖర్మ తమకేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఏ పార్టీలకు బీ టీం కాదని, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రగతి నమూనాను కాంక్షిస్తున్న ఇత�
ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజ
సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో అగ్రగామిగా నిలిచేందుకు టీ హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా గుర్తింపు పొందిన ముగ్గురు శాస్త్రవేత్తలతో జూలై 6న తెలంగాణ ఇన్నోవేషన్ సమ్�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ దక్షిణాదిలోనే నిరంతరాయంగా సుద�
పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణం హరితహారం అని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం హరితహారం అన్నారు. తెలంగాణ హరితహారం మహోద్యమంలా సాగుతున్నదని తెలిపారు. త�
సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంల�
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�
నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్�
ద్దిపేట మున్సిపల్ ప్రజలకు సేవలు అందించడంలో అత్యాధునిక వసతులను కల్పించి అభివృద్ధిలో రాష్ర్టానికి మోడల్గా నిలిచింది. నేడు పట్టణాభివృద్ధి సిగలో స్లాటర్ హౌస్ వచ్చి చేరనున్నది. ప్రజలకు శుచికరమైన, నాణ్�
జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.