చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత కార్మికులకు బాసటగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం రానున్నారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్�
తమకు 39 శాతం పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం (టీఈఈఏ) ప్రతినిధులు పీఆర్సీ నెగోషియేషన్ కమిటీకి విన్నవించారు. గురువారం విద్యుత్తు సౌధలో పీఆర్సీ నెగోషియేషన్ కమిటీ చైర్మన్ సీ శ్రీనివాసర
రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆద�
రాబోయే రోజుల్లో హైదరాబాద్ జ్యుయెల్లరీ హబ్గా మారుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలోనే బంగారం, వజ్రాల రంగంలో ప్రముఖ సంస్థ మలబార్ తమ అతిపెద్ద రిఫైనరీ, మాన్యుఫాక్చరిం
ఎన్నికలు వచ్చినప్పుడే కన్పించే పార్టీలు, రాజకీయ టూరిస్టులను అసలు నమ్మోద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలంలో రూ.కోటి వ్యయంతో నిర్మించే
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు తరచుగా ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్.. వచ్చే ఏడాది ఈ-మొబిలిటీ వీక్తోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఫార్ములా రేస్ (ఈ-ప్రిక్స్)కు వేదికగా నిలువనున్నది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
దేశంలోనే అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలుచుకొన్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉన్నదని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపా
బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజులపాటు కళోత్సవాల నిర్వహణకు కరీంనగర్ వేదిక అవుతున్నది. జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించేందుకు ముహూర్తం ఖరారైంది.
తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను తన తల్లి కల్వకుంట్ల శోభతో కలిసి ఆడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత బత�