తెలంగాణలో అమిత్షా పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రాలు సం ధించారు. కుటుంబపాలనపై అమిత్షా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ట్వీట్ చేశారు.
ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్ కావడం అంత సులభం కాదు చైనా కంటే మనం ఎందుకు వెనకబడ్డామో ఆలోచించాలి ప్లాస్ట్ ఇండియా-2023 యాప్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎంటర్ప్రెన్�
దేశంలోనే వేగంగా తెలంగాణ వృద్ధి విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం డిప్లొమాట్ ఔట్రీచ్లో కేటీఆర్ 8 ఏండ్ల రాష్ట్ర ప్రగతిపై ప్రజెంటేషన్ 50 దేశాల దౌత్యవేత్తలు హాజరు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తె
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్లో నిర్వహించనున్న ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం సమావే
హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఆడబిడ్డలతో ఆప్యాయంగా ముచ్చట ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నింటా ముందుండాలని పిలుపు యోగక్షేమాలపై ఆరా గోదావరిఖని, ఆగస్టు 11: గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కా�
ఎల్లవేళలా సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�
మంత్రి కేటీఆర్ ప్రకటనతో సర్వత్రా హర్షం చేనేత రంగాన్ని కుదేలు చేస్తున్న మోదీ ప్రభుత్వం నిజామాబాద్లో 31 మగ్గాలు 47 మంది కార్మికులు పైసా చెల్లించకుండా రైతుబీమా తరహాలో రూపకల్పన వినూత్న పథకాలతో ఆదుకుంటున్న
తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘పాలనలో విఫలమైన BIMARU (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్
మహబూబ్నగర్టౌన్/నవాబ్పేట, జూలై 20 : నవాబ్పేట మండలంలోని పోమాల గ్రా మానికి చెందిన విద్యార్థిని బి.అపర్ణను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మహబూబ్నగర్ జేపీఎన్సీఈ కళాశాలలో ఇం�
దేశంలో అత్యధిక మంది ఆహారంగా తీసుకొనే పాలు, పెరుగు, బియ్యంపై జీఎస్టీని పెంచడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఎస్టీ ఎందుకు పెంచారో.. సమాధానం ఏమైనా ఉన్నదా? మోదీ జీ అని ప
రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ఆదివారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జిందం సత్తమ్మ అనే మహిళను ప్రపంచానికి పరిచయం చేశారు. ‘నా జిల్లాకు చెందిన ప్రత్యేకమైన టీఆర్ఎస్ మద్దతుదారు, ముఖ్యమం�