ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం బహిరంగసభకు భారీగా తరలొచ్చిన జనం గులాబీమయంగా మారిన భూత్పూర్ భూత్పూర్, జూన్ 4 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్�
ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్ను చేరుస్తాం.. ఆ దిశగానే అభివృద్ధి పట్టణాల సమ్మిళిత సమీకృత ప్రగతే లక్ష్యం.. 2026 నాటికి సగం జనాభా పట్టణాల్లోనే దేశంలో అత్యంత నివాసయోగ్య నగరం హైదరాబాదే మున్సిపల్ పోస్ట�
బంజారాహిల్స్, జూన్ 3: ఇంటర్ విద్యార్థినిపై కారులో సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకొన్నది. జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్లో విందుకు వచ్చిన ఆమెను ఇంటి వద్ద దింపుతామని కారుల�
ఉద్యమంలో మేం రాజీనామా చేస్తే.. నువ్వు పారిపోయావ్ అమిత్షాకు ఇక్కడి చరిత్రపై అవగాహన లేదు.. నీకేమైంది? అల్లూరిని మహాయోధుడిగా మేమంతా గౌరవిస్తాం బీజేపీ బలం అబద్ధాలే!వాట్సాప్ యూనివర్సిటీతో కలిగే దుష్ప్రభా�
ఉమ్మడి జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలు పతాకాలు ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, కొప్పుల, గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ రాష్ట్ర అవతరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్తిని ఇస్త�
తెలంగాణ ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. దేశంలో మరే రాష్ర్టానికీ సాధ్యం కాని రికార్డు వృద్ధి నమోదు చేసింది. ఐటీ కంపెనీలు, టెకీలకు స్వర్గధామంలా మారిన తెలంగాణ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉ
కరోనా మహమ్మారి వెంటాడుతున్నా గత ఏడాది రాష్ట్ర ఐటీ రంగం వృద్ధిలో ఎవరికీ అందనంత వేగంతో దూసుకుపోయిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల ఐటీ ఎగుమ�
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకొని తిరిగివస్తున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆ�
స్విట్జర్లాండ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. దావోస్లోని తెలంగాణ పెవిలియన్ ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలకు ప్రధాన వేదికగా మారడంతో రాష్ర్టానికి పె�
దావోస్ పర్యటన విజయవంతం కావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు పెట్టుబడి అవకాశాలను చాటేందుకు డబ్ల్యూఈఎఫ్ వేదిక ఎంతో ఉపయోగపడిందని, పెట్ట�
రాష్ర్టానికి మరో అంతర్జాతీయ సంస్థ రానున్నది. జర్మనీకి చెందిన ఆటోమోటివ్ దిగ్గజం జడ్ఎఫ్ హైదరాబాద్లో తన అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం జ్యూరిచ్లో ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అనం�