ఏడాది క్రితం ఒప్పందం చేసుకొన్నట్టుగా కిటెక్స్ సంస్థ రాష్ట్రంలో అడుగుపెడుతున్నది. శనివారం వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కిటెక్స్ యూనిట్కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు �
సత్తాచాటిన హైదరాబాద్ యువ షూటర్ ఫైనల్ పోరులో ప్రపంచ రికార్డు స్కోరు డెఫ్ ఒలింపిక్స్ ప్రతిష్ఠాత్మక డెఫ్ ఒలింపిక్స్ షూటింగ్లో పసిడి పతకం సాధించిన తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్తో పాటు కోచ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిప్పులు చెరిగారు. ‘సీఎం పదవిని, వయసును చూసేది లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడన్న సోయి మరిచి రోడ్ల మీద తి�
ఆర్నెల్ల క్రితం కేవలం లక్ష రూపాయల క్యాపిటల్తో పుట్టిన ఓ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ�
గూగుల్ తన క్యాంపస్లో హైదరాబాద్లో నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ప్రముఖ జర్నలిస్టు, దైనిక్ భాస్కర్ పత్రిక తరఫున వైట్హ�
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆఫీస్కు శ్రీకారం నానక్రాంగూడలో శంకుస్థాపన చేసిన కేటీఆర్ గూగుల్తో రాష్ట్ర సర్కారుఅవగాహన ఒప్పందం యువత, మహిళాపారిశ్రామికవేత్తలకు శిక్షణ ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ సాధి�
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వంటి విజనరీ కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ మాడల్ కావాలని, రాష్ట్రంలో అమలవుతు�
కేసీఆర్ లాంటి సమర్థ నేతను దేశ ప్రజలు కోరుకొంటున్నారు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్.. దేశం�
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారంతో 49వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్�
వినూత్న విధానాలతో పారిశ్రామిక వర్గాలను విశేషంగా ఆకట్టుకొంటున్న తెలంగాణ.. పెట్టుబడులకు దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా మారింది. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా 17,797 పరిశ్రమలకు అనుమతులిచ�
ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స
ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్పీ రాహుల్హెగ్డే ముస్తాబాద్లో కేటీఆర్ ఉచిత ఫ్రీ కోచింగ్ సెంటర్కు ప్రారంభోత్సవం ముస్తాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్లు
గ్రేటర్లో రూ.188కోట్లతో అభివృద్ధి జాతర కార్పొరేషన్తో పాటు నర్సంపేటలో ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు ‘ఈ రోజు తెలంగాణ గడ్డమీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప�
రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటన కుడా మైదానంలో పార్టీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి వివరాలు వె�