పారిస్ వరల్డ్ స్కూల్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలంగాణ గురుకుల విద్యార్థులు రవికిరణ్, మాయావతిను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
భారత్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన పట్టణ స్థాయి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డ్రోన్లు ఇతోధికంగా ఉపయోగపడతాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొన్నది.
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, మే 17: వచ్చేనెల 4న కోస్గి మున్సిపాలిటీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వెల్లడించారు. మంగళవారం కోస్గిలో ఏర్పాటు చేసిన
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో టైటిల్ దక్కించుకున్న తొలి తెలంగాణ ప్యాడ్లర్గా నిలిచిన ఆకుల శ్రీజను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టి�
సైబర్ వేధింపులకు ప్రత్యేక చట్టాలు బీడీలు చుట్టే గ్రామీణ మహిళలు లాప్టాప్ వాడే రోజులు రావాలి మహిళా వేధింపులపై గళమెత్తుదాం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ�
ఈ రంగంలో అపార అవకాశాలు వ్యక్తిగత ఇంప్లాంట్లకు డిమాండ్ ఐదేండ్లలో 55 వేల కోట్లకు పరిశ్రమ ఇండస్ట్రీ సదస్సులో మంత్రి కేటీఆర్ రాష్ట్రంతో 20 కంపెనీలు ఎంవోయూ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక టెక్నాల�
నారాయణపేట, మే 9: నారాయణపేటలో మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను ఆరుణ్య బ్రాండ్ పేరిట అమ్ముతున్న విషయం తెలిసిందే. అయితే వీటికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేందుకు జిల్లా కలెక్టర్ హరిచందన ప్రత్�
నానమ్మ ఊరిని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ మారనున్న కోనాపూర్ గ్రామరూపురేఖలు రేపు గ్రామంలో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమ�
వరంగల్లో ప్రతిష్ఠాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరుగుతుండటం తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మెగా పార్కుతో బహుళ లాభాలున్నాయ
రాష్ర్టానికి వరుస కడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు.
158 కి.మీ. పొడవునా 63,13,503 వృక్షాలకు.. నిరంతరం నీళ్లు అందించేలా.. స్కాడా టెక్నాలజీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆరు కోట్ల మేరకు ఆదా అయ్యేలా.. డ్రిప్ ఇరిగేషన్ సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ): హైదరాబా ద్ మహా నగరాని
వేగం పుంజుకున్న పరిశ్రమల నిర్మాణం ముమ్మరంగా బీటీ రోడ్ల పనులు 7న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన గీసుగొండ, మే 5: మండలంలోని శాయంపేటలో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు చకచకా సాగ