ఉదయం నర్సంపేటకు చేరుకోనున్న మంత్రి అభివృద్ధి కార్యక్రమాలు, సభ నిర్వహణకు ఏర్పాట్లు విజయవంతం కోసం టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది విస్తృత పర్యటన వరంగల్తూర్పులో ఎమ్మెల్యే న
ఖాజాగూడ లేక్ రోడ్ హైటెక్ హైదరాబాద్ను తలపిస్తున్నదని పేర్కొంటూ అందుకు కృషిచేసిన మంత్రి కేటీఆర్కు తనీశ్ అనే బాలుడు ధన్యావాదాలు తెలిపారు. “హైటెక్ హైదరాబాద్ను తలపించేలా అందమైన ఖాజాగూడ లేక్ రోడ్�
బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రక
20న హనుమకొండ, వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనుల ప్రారంభం,శంకుస్థాపనలు గ్రేటర్ వరంగల్, నర్సంపేటలో కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష ఎల్బీ కాలేజీ గ్రౌ�
మంత్రి కేటీఆర్ చొరవతో మంజూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా వంద మందికి అవకాశం నిరుద్యోగ అభ్యర్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ను ప్రజలకు అంకితం చేయనున్న అమాత్యుడు పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ 119 దళిత బంధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రా�
అమెరికా ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులకు మహేశ్ బిగాల విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద�
ప్రపంచంలోనే అత్యంత అనుకూల వాతావరణం ఎక్కడ ఉంటుంది అంటే టక్కున గుర్తొచ్చే నగరం పేరు.. హైదరాబాద్. అలాంటి నగరాన్ని ఏడున్నరేండ్లలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దింది.. టీఆర్ఎస్ సర్కారు. దేశంలో ఏ నగ�
ప్రపంచస్థాయి జీవశాస్త్ర, ఔషధ రంగ కంపెనీలకు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధానికి.. టీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుల వడ్లు కొనని కేంద్రంపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా బుధవారం జాతీయ రహదారులపై రా
రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ చాలెంజ్లో జిల్లా ప్రాజెక్ట్కు ప్రశంసలు సత్తా చాటిన వెల్గనూర్ పాఠశాల విద్యార్థులు నాలుగో స్థానం దక్కించుకొని అభినందనలు రూ.1.50 లక్షల చెక్కు అందించిన మంత్రులు రాష్ట్రస్థాయి �
సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో మారిన రూపురేఖలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రగతి పరుగులు ఖానాపూర్ టౌన్, మార్చి 31 : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకున్నద