నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనూరాధ ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని బేగంపేట కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెకు రోజుకు రూ.1.50
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్ తెలంగాణకు మణిహారం లాంటిది అని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ న్నా రు. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మం
భాగ్యనగరం చారిత్రక సౌందర్యానికి ప్రతీక. వందల ఏండ్ల చరిత్రకు నిలువుటద్దం.. ఎన్నో అద్భుతమైన కట్టడాలు, సృజనాత్మక, కళాత్మక నిర్మాణాలకు సాక్షీభూతం. అలనాటి సంపదలో అత్యంత ప్రాధాన్యం ఉన్నవి మెట్ల బావులే. సమైక్య �
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో కోట్లాది నిధులు మంజూరు చేయిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 పట్టణాలకు ప్రోత్సాహకంగా రూ.38 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గతంలోనే ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్ల చొప్పున మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు ప్ర�
హైదరాబాద్ కొత్త హంగులు అద్దుకుంది. నగరం నడిబొడ్డున ఫార్ములా రేసింగ్ అభిమానులను కట్టిపడేసింది. భాగ్యనగర యువతకు రేసింగ్ మజాను పరిచయం చేసింది. ఇండియన్ రేసింగ్ లీగ్ అరంగేట్రం సీజన్కు శనివారం అట్టహా
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్లో మంగళవారం కేటీఆర్ను కల�
దేశంలో స్టార్టప్లకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పడమే టీ హబ్ ప్రధాన లక్ష్యం. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ ? ఎలా ? వినియోగించాలో తెలియజేసేందుకు ఆయా రంగాలకు చెందిన నిపుణులు ట
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామంటూ యువ ఫెన్సర్ షేక్ నజియా చేసిన అభ్యర్థనకు మంత్రి తక్షణమే స్పందించారు.
పోస్టు కార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. నూలు, తయారీ బట్టపై ఇప్పటికే 5 శాతం టాక్స్ విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, చేనేతపై మొత్తం జీఎస్టీ �
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు దుబ్బాక నియోజకవర్గం భగ్గుమన్నది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే
కర్ణాటకలోని ఈడిగ (తెలంగాణలో గౌడ) సామాజికవర్గాన్ని నాశనం చేసేందుకు అక్కడి బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని నారాయణగురు శక్తి పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి
మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, గరీబీ గులాబీకి... కార్పొరేట్ కమలానికి మధ్య జరుగుతున్న పోరు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.