గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ఒక టెంట్లో ఆశ్రయం పొందుతున్న తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు కూడా
యుద్ధం పేరిట గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండపై సాక్షాత్తూ ఆ దేశానికి చెందిన ఎంపీ ఆ దేశ పార్లమెంట్ క్నెసెట్ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడాదిన్నరగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 19 వేల
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో 146 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దళం కురిపించిన బాంబుల వర్షంలో తీవ్ర ప్రాణనష్టం సంభవించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివా�
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 93 మంది పౌరులు మరణించారు. గాజా శివార్లలోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు వ
Air India flight diverted | ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆదివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు.
జాతీయ భద్రతావసరాల కోసం దేశం స్పైవేర్ను పొందడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఎవరిపైన ఈ స్పైవేర్ను వాడుతున్నారన్నదే ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
గత నెలలో హమాస్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాపై మరింత పట్టు సాధించింది. 50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఒక పద్ధతి ప్రకారం బఫర్ జోన్�
UK MPs | ఇజ్రాయెల్ (Israel) కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ (Britain) ఎంపీల (MPs) ను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ (David Lammy) తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పల�
గాజాలో పాలస్తీనియన్ల మరణాలు 50వేలు దాటినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో 26 మంది మరణించారు.
ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెట్టకపోతే గాజాలోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ శుక్రవారం తమ దేశ సైన్యాన్ని(ఐడీఎఫ్) ఆదేశించారు. అదే సమయంలో ప్రభావిత ప్రాంతా�
ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడులు రెండో రోజు బుధవారం కొనసాగాయి. ఈ దాడుల్లో గాజా సిటీలో ముగ్గురు, బీట్ హనోన్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.