గత నెలలో హమాస్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాపై మరింత పట్టు సాధించింది. 50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఒక పద్ధతి ప్రకారం బఫర్ జోన్�
UK MPs | ఇజ్రాయెల్ (Israel) కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ (Britain) ఎంపీల (MPs) ను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ (David Lammy) తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పల�
గాజాలో పాలస్తీనియన్ల మరణాలు 50వేలు దాటినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో 26 మంది మరణించారు.
ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెట్టకపోతే గాజాలోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ శుక్రవారం తమ దేశ సైన్యాన్ని(ఐడీఎఫ్) ఆదేశించారు. అదే సమయంలో ప్రభావిత ప్రాంతా�
ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడులు రెండో రోజు బుధవారం కొనసాగాయి. ఈ దాడుల్లో గాజా సిటీలో ముగ్గురు, బీట్ హనోన్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ�
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
Kerala Man Shot Dead | భారత్కు చెందిన వ్యక్తి జోర్డాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. గమనించిన జోర్డాన్ సైనికులు అతడ్ని కాల్చి చంపారు. మృతుడ్ని కేరళకు చెందిన 47 ఏళ్ల థామస్ గా
గాజా స్ట్రిప్లోకి అన్ని రకాల సరుకులు, సరఫరాల రవాణాను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని హమాస్ ఉగ్రవాద సంస్థను డిమాండ్ చ
ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం మొట్టమొదటిసారి తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. 2002లో ఆపరేషన్ డిఫెన్సివ్ షీల్డ్ ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెలీ సైన్యం తన యుద్ధ ట్యాంక
Israel: ఇజ్రాయిల్లో మూడు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. టెల్ అవివ్ సమీపంలోని బాట్ యామ్లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయిల్ పోలీసులు భావిస్తున్నారు.