ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం మొట్టమొదటిసారి తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. 2002లో ఆపరేషన్ డిఫెన్సివ్ షీల్డ్ ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెలీ సైన్యం తన యుద్ధ ట్యాంక
Israel: ఇజ్రాయిల్లో మూడు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. టెల్ అవివ్ సమీపంలోని బాట్ యామ్లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయిల్ పోలీసులు భావిస్తున్నారు.
పాలస్తీనాలోని గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఫుల్ పడింది. ఇరు పక్షాలు కాల్పుల విమరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను వి�
హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ (Israel) అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు.
సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడితో విరుచుకుపడింది. తీరప్రాంత నగరమైన టార్టస్పై ఈ దాడి జరిగిందని, ఈ సందర్భంగా భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం కంపించిపోయిందని యుద్ధాలను పర్యవేక్షించే ఓ గ్రూపు వెల్లడించింది. ఆ ప్రక�
బషన్ యారో పేరిట సిరియావ్యాప్తంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) మంగళవారానికి అసద్ పాలనకు చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది. అసద్ పాలన పూర్తిగా పతనం కావడానికి