Ayatollah Ali Khamenei : అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయేల్ టెహ్రాన్పై సైనిక దాడులకు తెగబడ్డాయి. అయితే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాత్రం ఖమేనీ, అధ్యక్షుడు మృతి చెందారనే �
UN Emergency Meeting : ఇరాన్పై ఇజ్రాయేల్, అమెరికా సైనికదాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్న పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా భేటీ కానుంది.
Iran Attacks : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రంగా మారుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి శనివారం ఉదయం దాడులు చేయగా.. మధ్యాహ్నం నుంచి ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది.
Air India flight | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్తోపాటు వాటి పరిసర దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఇవాళ ఉదయం ద
Israel : ఇరాన్పై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోని, ఇటు ఇజ్రాయెల్లోని భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీల�
Israel Attack: టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురిసింది. ఇరాక్ భూభాగం మీదుగా ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయాణించి.. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో టార్గెట్ను ఢీకొట్టాయి. పగటిపూట దాడితో ఇజ్రాయెల్ అందర్నీ స�
ఇజ్రాయెల్కు భారతదేశ బలమైన మద్దతును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పునరుద్ఘాటించారు. ఇప్పుడు, ఎప్పుడూ ఆ దేశంతో దృఢంగా నిలుస్తామని అన్నారు. అదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన�
PM Modi : రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. రాజధాని టెల్ అవివ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్�
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ జెరూసలేం నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వచ్చింది. పశ్చిమాసియాలో ‘రాడికల్ గొడ్డలి’ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షడ్భుజ కూటమిని
Golden Horizon: గోల్డెన్ హోరైజన్ క్షిపణిని.. భారత్కు అమ్మేందుకు ఇజ్రాయిల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ను డీప్ స్ట్రయిక్ వెపన్గా డిజైన్ చేశారు. అండర్గ్రౌండ్లోకి �
Israel : ఇజ్రాయెల్లో భారతీయులపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
హమాస్తో 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించిన విషయాన్ని ఇజ్రాయెల్ తొలిసారిగా అంగీకరించింది. మరణాలపై గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాలు వాస్తవమేనని ఒప్పుకుంది.
Israel : గాజాలో హమాస్ తీవ్రవాదులు అపహరించి, బంధీలుగా ఉంచుకున్న వారందరికీ విముక్తి కలిగిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, బంధీలలో కొందరు మరణించగా.. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.