హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను హతమార్చిన నేపథ్యంలో గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలను వదులుకొని, బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగ�
Yahya Sinwar: ఇజ్రాయిల్ దళాల దాడిలో హమాస్ చీఫ్ సిన్వార్ హతమైన విషయం తెలిసిందే. అయితే చనిపోయింది అతనో కాదో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ చేశారు. దాని కోసం అతని వేలిని కోసం ఇజ్రాయిల్కు పరీక్ష కోసం పంపార�
Yahya Sinwar | ఇజ్రాయెల్తో పోరులో హమాస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో సంస్థ చీఫ్ (Hamas Chief) యహ్యా సిన్వార్ (Yahya Sinwar) మృతిచెందారు. చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం బ
Thaad anti-missile system : ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. అమెరికా తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన థాడ్ మిస్సైల్ వ్యవస్థను ఆ దేశానికి ఇవ్వనున్నది. ఇరాన్ దాడి నేపథ్యంలో తన సామర్థ్యా�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నది. గాజాలోని జబాలియా ప్రాం తంలో ఉన్న చరిత్రాత్మక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.
Israeli fire on UN Peace base | ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రత�
Israel Strike | లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. సెంట్రల్ బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రు
stabbing attack in Israel | ఇజ్రాయెల్లో కత్తిపోటు దాడులు జరిగాయి. నాలుగు వేర్వేరు చోట్ల ఈ సంఘటనలు నమోదయ్యాయి. కత్తిపోటు దాడుల్లో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలి
Lebanon Ambassador: మహాత్మా గాంధీ వ్యాఖ్యలను భారత్లోని లెబనాన్ అంబాసిడర్ రాబీ నర్స్ గుర్తు చేశారు. విప్లవ నాయకుడిని చంపవచ్చు కానీ, విప్లవాన్ని నిర్మూలించలేరని గాంధీ చెప్పిన వ్యాఖ్యలను అంబాసిడర�
ఇజ్రాయెల్పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ రాకెట్లవర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్లోని మూడో పెద్ద నగర�
Turkiye | పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో నరమేథానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సోమవారం పేర్కొన్నారు. పాలస్తీనా పౌరులు లక్ష్యంగా గాజా స్ట్రిప్లో యుద్ధోన్మాదంతో
గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది కాలంగా రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది.