stabbing attack in Israel | ఇజ్రాయెల్లో కత్తిపోటు దాడులు జరిగాయి. నాలుగు వేర్వేరు చోట్ల ఈ సంఘటనలు నమోదయ్యాయి. కత్తిపోటు దాడుల్లో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలి
Lebanon Ambassador: మహాత్మా గాంధీ వ్యాఖ్యలను భారత్లోని లెబనాన్ అంబాసిడర్ రాబీ నర్స్ గుర్తు చేశారు. విప్లవ నాయకుడిని చంపవచ్చు కానీ, విప్లవాన్ని నిర్మూలించలేరని గాంధీ చెప్పిన వ్యాఖ్యలను అంబాసిడర�
ఇజ్రాయెల్పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ రాకెట్లవర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్లోని మూడో పెద్ద నగర�
Turkiye | పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో నరమేథానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సోమవారం పేర్కొన్నారు. పాలస్తీనా పౌరులు లక్ష్యంగా గాజా స్ట్రిప్లో యుద్ధోన్మాదంతో
గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది కాలంగా రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది.
mass shooting in Israel | ఇజ్రాయెల్లోని బస్ స్టేషన్ వద్ద భారీగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదిగా భావిస్తున్న ఆ వ్యక్తి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. ఇజ్రాయెల్లోని బీర్షెబా స�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా మధ్యప్రాశ్చం మొత్తానికి విస్తరిస్తున్నది. హమాస్, హెజ్బొల్లా గ్రూప్లను తుదముట్టించడమే లక్ష్యంగా నెతన్యాహూ (Benjamin Netanyahu) దళాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో
ఇజ్రాయెల్.. ఏడాది కాలంగా ప్రపంచమంతటా మీడియాలో ప్రధాన శీర్షికల్లో నిలిచిన దేశం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు వైశాల్యంలో అతి చిన్న దేశమైనప్పటికీ.. తన అస్థిత్వం కోసం 75 ఏండ్లుగా పోరాటం చేస్తున్నది. ఇప్పటిదా�
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అధికారి సయీద్ అతల్లా అలీ హతమయ్యాడు. ఉత్తర లెబనాన్లో ఓ శరణార్థి క్యాంప్పై జరిపిన వైమానిక దాడుల్లో అతడితోపాటు కుటుంబ సభ్యులంతా మరణించినట్టు హమాస్ శనివారం ప్రకటించ�
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను (Irans nuclear sites) ఇజ్రాయెల్ (Israel) ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలి
కళింగ యుద్ధం అశోకుడి జీవితాన్ని మార్చివేసింది. తర్వాత తన జీవితాంతం ఆయన మళ్లీ యుద్ధానికి పోలేదు. స్వయంగా తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రను బౌద్ధమత ప్రచారం కోసం దేశవిదేశాలకు పంపినట్టుగా చరిత్ర �
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యుద్ధం వేళ 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్కు మోదీ ప్రభుత్వం పంపుతోందని విమర్శించారు.
Couple's Age Reversal Scam | భార్యాభర్తలు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషిన్ ద్వారా వృద్ధులను యువకులుగా మారుస్తామని నమ్మించారు. సుమారు రూ.35 కోట్ల మేర పలువురిని మోసగించారు. ఒక వృద్ధురాలి ఫిర్యాదుత�
సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న అర్ధరాత్రి ఇజ్రాయెల్పై గాజాస్ట్రిప్ నుంచి హమాస్ విరుచుకుపడింది. రాకెట్ దాడులతో పాటు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి వందలాది మందిని హతమార్చింది. దీంతో �