Iron Dome: ఇజ్రాయిల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ మళ్లీ తన సత్తా చాటింది. హిజ్బొల్లా వదలిన సుమారు 200 రాకెట్లను ఆ డోమ్ పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ రిలీజ్ చేసింది.
హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యం చుక్కలు చూపిస్తున్నది. 2006 తర్వాత అత్యంత భీకరంగా సోమవారం దాదాపు 300 లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇందులో 274 మంది మరణించగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు.
Israeli Strikes | లెబనాన్పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొం�
IDF : ఇజ్రాయిల్ దళాలు ఇవాళ భీకర దాడికి దిగాయి. లెబనాన్పై రాకెట్ల వర్షం కురిపించాయి. హిజ్బొల్లాకు చెందిన 150 టార్గెట్లపై అటాక్ చేసిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్-లెబనాన్ పరస్పర తీవ్రంగా దాడులు చేసుకొంటున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా ఆదివారం ఉదయం వంద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్లోని హైఫా నగరంల�
Rinson Jose : కేరళలో వయనాడ్కు చెందిన వ్యక్తికి.. లెబనాన్లో జరిగిన పేజర్ల పేలుళ్లకు లింకు ఉన్నది. అతనికి చెందిన బల్గేరియాలోని కంపెనీ ఆ పేజర్లను మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు సరఫరా చేసింది. క�
Hezbollah Commander: హిజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ మృతిచెందినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. సీనియర్ కమాండర్ల మీటింగ్ను టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ దాడిలో 14 మంది మరణించారు. దీంట్ల
Israel | ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లెబనాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్పై మూడు వరుస దాడులకు పాల్పడింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదాలు దాదాపు 140 మిస్సైల
Hezbollah | హెజ్బొల్లాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. గత ఏడాదికాలంగా గాజాలో హమాస్పై పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్నది. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇ�
లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు యుద్ధరంగ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఏకకాలంలో వందలాది వైర్లెస్ పరికరాలను ఎలా పేల్చేశారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు
పేజర్లు, వాకీటాకీలు పేల్చేయడం ఇజ్రాయెల్ చేపట్టిన ఉగ్రవాద చర్య అని హెజ్బొల్లా నాయకుడు హస్సన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇది లెబనాన్ ప్రజలు, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధాన్ని ప్రకటించడమేనని అన్నారు.
లెబనాన్లో ఏకకాలంలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం సంచలనంగా మారింది. మంగళవారం జరిగిన ఘటనల్లో 12 మంది మరణించడంతో పాటు దాదాపు 2,800 మంది గాయపడ్డారు. సెల్ఫోన్ల యుగం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగైన �
లెబనాన్లో జరిగిన పేజర్ల వరుస పేలుళ్లు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచాయి. అరచేతిలో ఇమిడే సమాచార పరికరాలు పేలడంతో వేల సంఖ్యలో జనం గాయపడటమే కాకుండా, 10 మందికి పైగా మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి.