దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న దాడులు లెబనాన్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. నెతన్యాహూ సైన్యం దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్
దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆయా దేశాల పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్ల
Hassan Nasrallah | లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Hassan Nasrallah: హిజ్బొల్లా అధినేత హస్సన్ నస్రల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. మిడిల్ ఈస్ట్లో నస్రల్లా ఓ ప్రముఖ నేత. షియా ఇస్లామిస్ట్ గ్రూపునకు ఆయనే పెద్ద.
ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. లెబనాన్పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. ఈ మేరకు సరిహద్దుకు భారీగా యుద్ధట్యాంకులను తరలిస్తున్నది.
Israel-Hezbollah War | ఇజ్రాయెల్, హెజ్బొల్లా పూర్తి స్థాయి యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మంగళవారం కూడా దక్షిణ లెబనాన్పై దాడులు కొనసాగించింది. దీంతో దాడుల్లో దాదాపు 558 మంది మరణించారు. వందల�
Iron Dome: ఇజ్రాయిల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ మళ్లీ తన సత్తా చాటింది. హిజ్బొల్లా వదలిన సుమారు 200 రాకెట్లను ఆ డోమ్ పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ రిలీజ్ చేసింది.
హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యం చుక్కలు చూపిస్తున్నది. 2006 తర్వాత అత్యంత భీకరంగా సోమవారం దాదాపు 300 లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇందులో 274 మంది మరణించగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు.
Israeli Strikes | లెబనాన్పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొం�
IDF : ఇజ్రాయిల్ దళాలు ఇవాళ భీకర దాడికి దిగాయి. లెబనాన్పై రాకెట్ల వర్షం కురిపించాయి. హిజ్బొల్లాకు చెందిన 150 టార్గెట్లపై అటాక్ చేసిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్-లెబనాన్ పరస్పర తీవ్రంగా దాడులు చేసుకొంటున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా ఆదివారం ఉదయం వంద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్లోని హైఫా నగరంల�
Rinson Jose : కేరళలో వయనాడ్కు చెందిన వ్యక్తికి.. లెబనాన్లో జరిగిన పేజర్ల పేలుళ్లకు లింకు ఉన్నది. అతనికి చెందిన బల్గేరియాలోని కంపెనీ ఆ పేజర్లను మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు సరఫరా చేసింది. క�
Hezbollah Commander: హిజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ మృతిచెందినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. సీనియర్ కమాండర్ల మీటింగ్ను టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ దాడిలో 14 మంది మరణించారు. దీంట్ల