ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొస్సాద్' పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. శత్రువులను అంతమొందించేందుకు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆ సంస్థ దిట్ట.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి సిద్ధమవుతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దా�
US Military Ships: ఇజ్రాయిల్పై అటాక్కు ఇరాన్ ప్లాన్ వేసింది. ఈ వారాంతంలో ఆ దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ నౌకలను అమెరికా మోహరిస్తున్నది.
Air India | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితు�
ఒక వైపు తమపై యుద్ధానికి ఇరాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు సన్నద్ధమవుతున్నా ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జూలై 13న తాము జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ హతమైనట్టు ఇజ�
Mohammed Deif | గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్పై పోరాడుతున్న హమాస్కు కోలుకోని షాక్ తగిలింది. ఇప్పటికే సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ సైతం ప్ర
Iran | ఇరాన్ సుప్రీమ్ లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తమ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జా
ఇజ్రాయెల్తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపునకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన
ఇజ్రాయెల్, లెబనాన్లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థిత
‘దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని ఉండటం చట్ట విరు ద్ధం.. వీలైనంత త్వరలో దీన్ని చక్కదిద్దాల్సి ఉంది’ అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం జూలై 19న వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది.
ఇజ్రాయెల్పై లెబనాన్ తీవ్రవాద దళం హెజ్బొల్లా విరుచుకుపడింది. సుమారు 200 రాకెట్లను ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రతినిధులు తెలిపారు.
UN Secretary General: మరో యుద్ధం ముంచుకొస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవ�