ఆధునిక కాలంలో ఎవరూ ఊహించని రీతిలో హెజ్బొల్లాపై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వినూత్నమైన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో ఆ సంస్థకు భారీ
Israel | హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించా�
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ సోమవారం ఇజ్రాయెల్పై వరుస రాకెట్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ నగరం ‘హైఫా’ లక్ష్యంగా 90కిపైగా క్షిపణులన
ఇజ్రాయెల్ మిలటరీ, హెజ్బొల్లా బలగాల మధ్య పోరు భీకర రూపం దాల్చింది. లెబనాన్లోని పలు స్థావరాల్ని ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేయగా, హెజ్బొల్లా బలగాలు ఇజ్రాయెల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాలపై రాకెట్ దాడులక�
లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ తన పోరు కొనసాగిస్తున్నది. లెబనాన్ ఈశాన్య ప్రాంతంలోని వ్యవసాయ గ్రామాలపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడినట్టు లెబనాన్ �
ఇజ్రాయెల్ వాయుసేన శనివారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో ఇరాన్ను భారీగానే దెబ్బతీసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, రాడార్ వ్యవస్థకు నష్టం ఏర్పడిందని, మొత్తం మీద నష్టం పరిమితంగానే ఉందన�
Israel's attack on Iran | ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్కు చూపాలని పిలుపునిచ్చారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచన�
ప్రతికారదాడులతో ఇరాన్పై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. క్షిపణి కేంద్రాలు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా వందకుపైగా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఈ దాడుల�
Israel | ప్రతీకార దాడులు చేస్తాం.. ఇంతకు ఇంతా బదులు చెప్తాం.. అంటూ గత కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. తమపై ఈ నెలలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో �
ఇజ్రాయెల్ (Israel) అన్నంతపని చేసింది. ఇరాన్పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న టెల్అవీవ్.. టెహ్రాన్పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయ
హెజ్బొల్లా ఆర్థిక వ్యవహారాలతో సంబంధాలున్న ప్రదేశాలపై దాడులు చేయనున్నామని, ఆ పరిసరాల్లోని వారు ఇండ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజలను హెచ్చరించింది. దీంతో లెబనాన్లోని అనేక ప్రాంతా
ఉత్తరగాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కొనసాగించిన దాడుల్లో పలు గృహాలు ధ్వంసమయ్యాయని, 87 మంది ప్రజలు మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.