పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ�
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
Kerala Man Shot Dead | భారత్కు చెందిన వ్యక్తి జోర్డాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. గమనించిన జోర్డాన్ సైనికులు అతడ్ని కాల్చి చంపారు. మృతుడ్ని కేరళకు చెందిన 47 ఏళ్ల థామస్ గా
గాజా స్ట్రిప్లోకి అన్ని రకాల సరుకులు, సరఫరాల రవాణాను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని హమాస్ ఉగ్రవాద సంస్థను డిమాండ్ చ
ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం మొట్టమొదటిసారి తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. 2002లో ఆపరేషన్ డిఫెన్సివ్ షీల్డ్ ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెలీ సైన్యం తన యుద్ధ ట్యాంక
Israel: ఇజ్రాయిల్లో మూడు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. టెల్ అవివ్ సమీపంలోని బాట్ యామ్లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయిల్ పోలీసులు భావిస్తున్నారు.
పాలస్తీనాలోని గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఫుల్ పడింది. ఇరు పక్షాలు కాల్పుల విమరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను వి�