భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధానికి తానే తెరదించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా శత్రువులుగా ఉన్న దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆయన అన్నా
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మూడో రోజు కూడా దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రమైన సౌత్పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ ఆదివారం దాడి చేసి ఇరాన్ను భారీగా దెబ్బతీసింది.
Indian Embassy | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది.
Israel Vs Iran | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతున్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దా�
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధరలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను శుక్రవారం భారీ నష్టాల్లోకి నెట్టాయి.
‘ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరిట ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులతో పశ్చిమాసియా అట్టుడుకిపోతున్నది. ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులు చేయడానికి కారణం ఇరాన్ ని
సుదూర ప్రాంతాలకు వెళ్లే 16 విమానాలను ఎయిరిండియా శుక్రవారం దారి మళ్లించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ గగనతలం మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్పై దాడులకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. నెతన్యాహూ గురువారం రాత్రి నుంచి వివిధ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని,
Iran Drones : ఇజ్రాయిల్కు చెందిన 200 యుద్ధ విమానాలు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రైజింగ్ లయన్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఆ విమానాలు 100 ప్రదేశాల్లో సుమారు 330 బాంబులను జారవిడిచాయి.