ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధరలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను శుక్రవారం భారీ నష్టాల్లోకి నెట్టాయి.
‘ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరిట ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులతో పశ్చిమాసియా అట్టుడుకిపోతున్నది. ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులు చేయడానికి కారణం ఇరాన్ ని
సుదూర ప్రాంతాలకు వెళ్లే 16 విమానాలను ఎయిరిండియా శుక్రవారం దారి మళ్లించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ గగనతలం మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్పై దాడులకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. నెతన్యాహూ గురువారం రాత్రి నుంచి వివిధ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని,
Iran Drones : ఇజ్రాయిల్కు చెందిన 200 యుద్ధ విమానాలు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రైజింగ్ లయన్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఆ విమానాలు 100 ప్రదేశాల్లో సుమారు 330 బాంబులను జారవిడిచాయి.
రాన్పై ఇజ్రాయెల్ (Israel Iran War) ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామ
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం ఇరాన్పై (Iran) ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది.
ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తున్నది. ఇరాన్తో అణు ఒప్పందంపై అమెరికా జరుపుతున్న చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ దేశ అణు స్థావరాల
ఇజ్రాయెల్-హమాస్ మధ్య 20 నెలల నుంచి జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనీయుల సంఖ్య 55,104 అని గాజా హెల్త్ మినిస్ట్రీ బుధవారం ప్రకటించింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది.
Israel | రఫా (Rafah) లోని ‘గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్’ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకు ఇజ్రాయెల్ సైనిక దళాలే (IDF) కారణమన్న ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం (Israel army) తిరస్కరించింది.
ఒక వైపు పాలస్తీనా అనుకూల వైఖరితో వ్యవహరించే విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కక్షగట్టి దేశ బహిష్కరణ విధిస్తున్న క్రమంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్ డేలో భారత సంత�
హమాస్కు చెందిన మరో అగ్రనేతను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా హమాస్ చీఫ్ మహ్మద్ సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ విషయాన్ని నిర్ధారిం