Israel-Iran | ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. తాజాగా టెహ్రాన్ ఎయిర్పోర్ట్ (Tehran airport)పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుండటంతో టెహ్రాన్ (Tehran) నుంచి వెళ్లిపోవాలని చైనా (China) తమ పౌరులకు సూచించింది. అదేవిధంగా టెల్ అవీవ్ను కూడా ఖాళీ చేయాలని హెచ్చరించింది
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా నాలుగో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ సోమవారం తెల్లవారుజామున జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది ఇజ్రాయెల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అంతమొందించాలని ఇరాన్ కోరుకుంటున్నదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకుంటున్న ట్రంప్ ఆ దేశానికి ‘నంబర్�
Ballistic Missiles: ఇరాన్ తన దాడిలో భాగంగా ఇప్పటి వరకు 370 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయిల్ పేర్కొన్నది. దీంతో పాటు వందలాది సంఖ్యలో డ్రోన్లను కూడా ఇజ్రాయిల్ మీదకు వదినట్లు తెలుస్తోంది. ఈ
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధానికి తానే తెరదించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా శత్రువులుగా ఉన్న దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆయన అన్నా
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మూడో రోజు కూడా దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రమైన సౌత్పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ ఆదివారం దాడి చేసి ఇరాన్ను భారీగా దెబ్బతీసింది.
Indian Embassy | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది.
Israel Vs Iran | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతున్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దా�