ఇజ్రాయెల్కు భారతదేశ బలమైన మద్దతును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పునరుద్ఘాటించారు. ఇప్పుడు, ఎప్పుడూ ఆ దేశంతో దృఢంగా నిలుస్తామని అన్నారు. అదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన�
PM Modi : రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. రాజధాని టెల్ అవివ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్�
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ జెరూసలేం నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వచ్చింది. పశ్చిమాసియాలో ‘రాడికల్ గొడ్డలి’ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షడ్భుజ కూటమిని
Golden Horizon: గోల్డెన్ హోరైజన్ క్షిపణిని.. భారత్కు అమ్మేందుకు ఇజ్రాయిల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ను డీప్ స్ట్రయిక్ వెపన్గా డిజైన్ చేశారు. అండర్గ్రౌండ్లోకి �
Israel : ఇజ్రాయెల్లో భారతీయులపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
హమాస్తో 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించిన విషయాన్ని ఇజ్రాయెల్ తొలిసారిగా అంగీకరించింది. మరణాలపై గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాలు వాస్తవమేనని ఒప్పుకుంది.
Israel : గాజాలో హమాస్ తీవ్రవాదులు అపహరించి, బంధీలుగా ఉంచుకున్న వారందరికీ విముక్తి కలిగిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, బంధీలలో కొందరు మరణించగా.. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
Israel | ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న సోమాలీల్యాండ్ను స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ ఈ నెల 26న గుర్తించింది. దీంతో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ సహా 21 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ నిర్ణయాన�
Israeli Soldier: ఇజ్రాయిల్ రిజర్వ్ సైనికుడు .. తన వద్ద ఉన్న ఏటీవీ వాహనంతో.. రోడ్డు పక్కన నమాజ్ ప్రార్థన చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్ల పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేత్కర్ ఆరోపించారు.