అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు అమెరి�
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి (Israel Iran War) అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహ�
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శనివారం మరోసారి పరస్పర వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. టెహ్రాన్, ఇతర నగరాల్లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. ఇస్ఫహాన్ నగరంలోని అణ్వయుధాల తయారీ�
Nuclear Talks: దాడులు ఆగేంత వరకు అణు చర్చలు ఉండబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అటాక్ సమయంలో తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్పై చర్చించలేమని ఇరాన్ వెల్లడించింది.
ఇజ్రాయెల్లోని జనావాస ప్రాంతాలపై ఇరాన్ గురువారం క్లస్టర్ బాంబును మోసుకువెళ్లే క్షిపణిని పేల్చింది. 8 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఈ రకమైన బాంబును ఇరాన్ ఉపయోగించడం ఇదే మొదటిసారని ఇజ్రాయెలీ అధికారులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన తరుణంలో అనూహ్య రీతిలో మూడవ పక్షం కూడా నిశ్శబ్దంగా రంగంలోకి ప్రవేశించినట్లు కనపడుతున్నది. చైనాకు చెందిన మూడు బోయింగ్ 747 విమానాలు వరుసగా మూడు రోజులు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ తాము ఎంతమాత్రం తగ్గేది లేదంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతార్లో తమ విమానాలు ఉంచిన అల్ ఉదిద్ ఎయిర్ బేస్ ఇరాన్కు సమీ
ప్రస్తుతం ఇజ్రాయెల్తో సాగుతున్న ఘర్షణలలో ఇరాన్కు అండగా ఉంటామంటూ హిజ్బొల్లా చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించారు. తమ దేశాన్ని బెదిరిస్తున్న ఉగ్రవాదుల పట్ల
తమ దేశం నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూరోపియన్ దౌత్యవేత్తలతో చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శుక్రవారం జెనీవా చేరుకున్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) ఎనిమిదో రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఇరాన్లోని అరాక్ భార జల పరిశోధనా రియాక్టర్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గురువారం ధ్రువీకరించింది. క్షిపణి దాడి జరిగిన సమయంలో అరాక్ రియాక్టర్ అణు సామర్థ�
లెబనాన్లో హిజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా తీవ్రవాద గ్రూపులు.. ఇవన్నీ ఇరాన్కు మిత్రులే.. ఇజ్రాయెల్కు శత్రువులగా ఉన్న వీటికి ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం కూడా అందిస్తున్నది. న�