ఇరాన్లో రెజీమ్ ఛేంజ్ (పాలన/ప్రభుత్వం మార్పు) అన్నది అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్లో ప్రధానమైనది. ప్రస్తుతం పాలన మార్పు సాకారమవుతున్నది.. అయితే అది ఇరాన్లో కాదు.. అమెరికాలో. వాషింగ్టన్ డీసీలో ఇప్
అమెరికా, ఇజ్రాయెల్ వారాల తరబడి దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యాల్లో గణనీయమైన భాగం చెక్కుచెదరకుండా ఉందని ఇటీవలి అమెరికా నిఘా అంచనాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాకథనం పేర్కొన్నది.
పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్
Israel : ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన లైట్ మెషీన్ గన్స్ను ఇండియాకు అందించింది ఇజ్రాయెల్.
IDF : ఇరాన్పై సుమారు 800కి పైగా వైమానిక దాడులు చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఆ దాడుల వల్ల సుమారు రెండు వేల మంది ఇరానీ బలగాలు మృతిచెందినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఈ దాడుల కోసం సుమారు 16,000 పేలుడు పదార్ధాలను
Donald Trump: మరో రెండు లేదా మూడు వారాల్లో ఇరాన్తో యుద్ధాన్ని ముగించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో ఉన్న అనేక క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. బుధవారం రాత్రి ఆయన అమెర�
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికా ఇప్పుడొక సందిగ్ధ స్థితికి చేరుకున్నది. బల ప్రదర్శన కోసం కయ్యానికి కాలుదువ్విన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి మింగలేక కక్కలేక అన�
ఏడాది కాలంలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ రెండుసార్లు దాడి చేశాయి. ఈ రెండు దాడులకు మూల కారణం ఇరాన్కు అణ్వాయుధాలను తయారుచేయగల సామర్థ్యం ఉండడమే. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ముప్పుగా పరిగణిస్తున్నాయ�
United States: ఇరాన్ వార్ కోసం ప్రతి సెకనుకు అమెరికా సుమారు 9.8 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఈ యుద్ధం కోసం ప్రతి రోజు అమెరికా ప్రభుత్వం దాదాపు 8455 కోట్లు(890 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు స�
Israel: ఇరాన్ జరిపిన ప్రతిదాడి వల్ల 6008 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్తో పాటు హిజ్బుల్లా చేసిన దాడుల వల్ల భారీ మొత్తంలో ఇజ్రాయిలీ ప్రజలు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం �
పశ్చిమాసియా యుద్ధంలోకి యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ రంగప్రవేశం చేశారు. ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణులతో దాడులు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ అధికార ప్రతినిధి నాదవ్ షోష్ని స్పందిస్తూ బహుముఖ యుద�
ఒక పైపు అమెరికా-ఇజ్రాయెల్తో తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ.. ఇరాన్లో అధ్యక్షుడు పెజిష్కియన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది మధ్య విభేదాలు చోట�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇరాన్తో యుద్ధాన్ని అయితే దౌత్యంతో లేదా తీవ్రమైన దాడులతో ముగించాలని అమెరికా భావిస్తున్నట్టు ఉంది. ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి.
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, ఆ ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతు న్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం, కల్వా డలోని గిర�