Istanbul : టర్కీలోని ప్రధాన పట్టణమైన ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద మంగళవారం దాడి జరిగింది. ముగ్గురు దుండగులు దాడికి యత్నించగా, వారిని అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
Israel : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇంకా తీవ్రమవుతోంది. ఇరాన్పై మరిన్ని భీకర దాడులకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఒక హెచ్చరిక జారీ చేసింది.
ఇరాన్లో అతిపెద్ద చమురు, సహజవాయు క్షేత్రం ‘సౌత్ పార్స్'పై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు పాల్పడింది. సౌత్ పార్స్ పెట్రోకెమికల్ ప్లాంట్'పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డామని, చాలా శక్తివంతమైన బాంబుద�
Iran Crisis: ఇరాన్ వార్ను ఆపేందుకు మీడియేటర్లు ఓ ప్లాన్ వేశారు. 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించాలని ముస్తాయి తీర్మానం ప్రతిపాదించారు అయితే ఇరాన్, అమెరికా దేశాలు ఆ ప్లాన్పై ఇంకా స్పందించ�
పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా తమకు ఇవ్వాల్సిన సైనిక, ఆయుధ సరఫరాను తగ్గించి ఇజ్రాయెల్కు తరలిస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్లో ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించి నెల రోజులు దాటింది. దీంతో ఆ దేశంలో ఎక్కువ కాలం కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్డౌన్గా ఇది నిలిచింది.
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. ఇరాన్ దాడులతో ఆదివారం గల్ఫ్ దేశాలు దద్దరిల్లాయి. ఆయా దేశాల్లోని ఇంధన సదుపాయాలే లక్ష
ఇరాన్లో రెజీమ్ ఛేంజ్ (పాలన/ప్రభుత్వం మార్పు) అన్నది అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్లో ప్రధానమైనది. ప్రస్తుతం పాలన మార్పు సాకారమవుతున్నది.. అయితే అది ఇరాన్లో కాదు.. అమెరికాలో. వాషింగ్టన్ డీసీలో ఇప్
అమెరికా, ఇజ్రాయెల్ వారాల తరబడి దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యాల్లో గణనీయమైన భాగం చెక్కుచెదరకుండా ఉందని ఇటీవలి అమెరికా నిఘా అంచనాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాకథనం పేర్కొన్నది.
పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్
Israel : ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన లైట్ మెషీన్ గన్స్ను ఇండియాకు అందించింది ఇజ్రాయెల్.
IDF : ఇరాన్పై సుమారు 800కి పైగా వైమానిక దాడులు చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఆ దాడుల వల్ల సుమారు రెండు వేల మంది ఇరానీ బలగాలు మృతిచెందినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఈ దాడుల కోసం సుమారు 16,000 పేలుడు పదార్ధాలను
Donald Trump: మరో రెండు లేదా మూడు వారాల్లో ఇరాన్తో యుద్ధాన్ని ముగించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో ఉన్న అనేక క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. బుధవారం రాత్రి ఆయన అమెర�
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికా ఇప్పుడొక సందిగ్ధ స్థితికి చేరుకున్నది. బల ప్రదర్శన కోసం కయ్యానికి కాలుదువ్విన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి మింగలేక కక్కలేక అన�
ఏడాది కాలంలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ రెండుసార్లు దాడి చేశాయి. ఈ రెండు దాడులకు మూల కారణం ఇరాన్కు అణ్వాయుధాలను తయారుచేయగల సామర్థ్యం ఉండడమే. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ముప్పుగా పరిగణిస్తున్నాయ�