ఆపరేషన్ సింధూలో భాగంగా చేపట్టిన పౌరుల తరలింపు సంయుక్త ఆపరేషన్లో ఇజ్రాయెల్, జోర్డాన్ల నుంచి ఆదివారం మొదటి విడతగా 160 మంది భారతీయులను సురక్షితంగా భారత్కు తరలించారు.
ఒక వేళ తాను మరణిస్తే తన వారసులుగా ముగ్గురు సీనియర్ మతాధికారుల పేర్లను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిపాదించారని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చిన వేళ, విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఫోన్ కాల్స్ చేసుకోవటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. స్వదేశంలో (ఇరాన్) ఉన్న తమ స్నేహితులు, బంధువులకు ఫోన్ కాల్స్ చేయ�
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది.
అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు అమెరి�
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి (Israel Iran War) అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహ�
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శనివారం మరోసారి పరస్పర వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. టెహ్రాన్, ఇతర నగరాల్లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. ఇస్ఫహాన్ నగరంలోని అణ్వయుధాల తయారీ�
Nuclear Talks: దాడులు ఆగేంత వరకు అణు చర్చలు ఉండబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అటాక్ సమయంలో తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్పై చర్చించలేమని ఇరాన్ వెల్లడించింది.
ఇజ్రాయెల్లోని జనావాస ప్రాంతాలపై ఇరాన్ గురువారం క్లస్టర్ బాంబును మోసుకువెళ్లే క్షిపణిని పేల్చింది. 8 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఈ రకమైన బాంబును ఇరాన్ ఉపయోగించడం ఇదే మొదటిసారని ఇజ్రాయెలీ అధికారులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన తరుణంలో అనూహ్య రీతిలో మూడవ పక్షం కూడా నిశ్శబ్దంగా రంగంలోకి ప్రవేశించినట్లు కనపడుతున్నది. చైనాకు చెందిన మూడు బోయింగ్ 747 విమానాలు వరుసగా మూడు రోజులు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ తాము ఎంతమాత్రం తగ్గేది లేదంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతార్లో తమ విమానాలు ఉంచిన అల్ ఉదిద్ ఎయిర్ బేస్ ఇరాన్కు సమీ
ప్రస్తుతం ఇజ్రాయెల్తో సాగుతున్న ఘర్షణలలో ఇరాన్కు అండగా ఉంటామంటూ హిజ్బొల్లా చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించారు. తమ దేశాన్ని బెదిరిస్తున్న ఉగ్రవాదుల పట్ల