Journalists Killed | హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా (Gaza) నగరంపై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఆల్ జజీరా (Al Jazeera)కు చెందిన ఐదుగురు జర్నలిస్ట
Benjamin Netanyahu | హమాస్తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజా (Gaza)ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
హమాస్తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘హమాస్ను ఓడించడానికి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రధాని ప
గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చ�
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని నిలిపివేయాలని, పాలస్తీనా దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలని, వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం నగరంలో వ�
హమాస్ ఉగ్రవాద సంస్థ, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హమాస్ 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై జరిపిన దాడికి ఇజ్
చిత్రంలో దట్టంగా గుమికూడి కనిపిస్తున్నది చీమలు కాదు.. గాజాలో ఆకలికి అల్లాడుతున్న ప్రజలు. అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఫొటోను చిత్రీకరించింది.
హమాస్ను శిక్షించే పేరుతో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 22 నెలలు కావస్తున్నది. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గానీ 20 లక్షల మంది గాజావాసులు మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎ
Hunger deaths | ఇజ్రాయెల్ బలగాల దిగ్బంధనంలో విలవిల్లాడుతున్న గాజా ప్రాంతంలో ఆకలి చావుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 48 గంటల్లో ఈ ప్రాంతంలో 20 మంది ఆకలితో మరణించారని హమాస్ మంగళవారం ప్రకటించింది.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన�
పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు పూర్తిగా భిన్న ధ్రువాల్లాంటివి. సాంస్కృతికంగా, సైద్ధాంతికంగా, రాజకీయపరంగా ఇరుదేశాలవి వేర్వేరు దారులు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించేందుకు కూడా పాక్ ని
ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ కూటమిలోని కీలక మిత్ర పక్షం షాస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించింది. దీంతో ఆయన ప్రభుత్వం మైనారిటీల�