Suryapet | సాగు, తాగు నీరు కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలోనే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ఆరుగాలం పండించిన పంటలు ఎండుతున్నా.. సాగునీరు విడుదల చేయకుండా ప్రజాపాలన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు పారక మిర్చి, కంది, మొక్కజొన్న, ఇతర పంటలు ఎం�
ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేటలోని ఎల్లమ్మ దేవాలయ జరిగిన సమా�
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువ�
యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు.
నిండు అసెంబ్లీలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అబద్ధాలు పలికారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గత 10 ఏండ్ల కాలంలో చుక్క నీరు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలకు దిగారు.
ఓ ఊరిలో పాముకాటుతో ఒకాయన చనిపోయాడట. కొందరు సావు కాడికిపోయి.. ‘పాము ఏడ కరిచింది? కన్ను కింద కరిచిందా.. ఇంకా నయం కన్ను మీద కరవలేదు. కన్నుపోతుండె’ అని వారు అన్నరట. మనిషే సచ్చిపోయిండు. ఇక పాము ఏడ కరిస్తే ఏంది? ఆడ క�
మేడిగడ్డ కుంగుబాటు పేరిట బీఆర్ఎస్ను బద్నాం చేయడం ఆపి, భేషజాలకు పోకుండా కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతూ మండలంలోని గో ప్లాపురంలో ఆదివారం గ్రామస్తులు కాలిబిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శివమ్మ, ఈశ్వరయ్య, రమణ య్య, నారమ్మ, సవారయ్య మాట్లాడుతూ గ తంలో బీఆర్ఎస�
పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశార
యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్