సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారులో సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తలాపునా మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం�
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లిలోని చెరువులో ఉన్న మోటర్లను తొలగించాలని చిట్యాపల్లి, రాగంపేట, దేశాయిపేట గ్రామస్థులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు మినీ ట్యాంక్ బండ్పై నిరసన చే
దేశంలో ప్రస్తుతం నదుల అనుసంధానంపై జోరుగా చర్చ జరుగుతున్నది. నిత్యం జలసవ్వడులతో ఉరికే నదిని, నీరు లేక క్షీణించిపోతున్న నదులతో అనుసంధానం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల నీటి కొరతను అధిగమించవచ్చని, సాగును గాడిల�
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభు�
Suryapet | కాంగ్రెస్ పాలనలో పంటలను రక్షించుకునేందకు రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు విడుదల చేయాలని రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరాంసాగర్కు వరద వస్తే తప్ప, ఆయకట్టు రైతులు బతికి బట్ట�
Suryapet | సాగు, తాగు నీరు కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలోనే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ఆరుగాలం పండించిన పంటలు ఎండుతున్నా.. సాగునీరు విడుదల చేయకుండా ప్రజాపాలన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు పారక మిర్చి, కంది, మొక్కజొన్న, ఇతర పంటలు ఎం�
ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేటలోని ఎల్లమ్మ దేవాలయ జరిగిన సమా�
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువ�
యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు.