కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఫైరయ్యారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని విమ
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధి నుంచి వివిధ మండలాలకు సాగు నీరు అందించేందుకు వరద కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, మాడుగులపల్లి, వేములపల్లి మండలా�
సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని, జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్రావు (Harish Rao) అన్నారు. పంటలు వేయాలా? వద్దా అనే అయోమయంలో రైలు ఉన్నారని చెప్పాడు. �
కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పంటలకు అందించాల్సిన సాగునీరు వృథాగా గోదావరి పాలవుతుండగా మరో వైపు ఆయకట్టు పంటలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో అన్నిచోట్ల వర్షాలు కురిసి చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ జల సవ్వడులతో తొణికిసలాడుతున్నది. శ్రీశైలం నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్కు
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించలేకపోయింది. 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2.41 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం..
Jagadish Reddy | రుణమాఫీకి ఇచ్చిన డబ్బులకంటే ఫ్లెక్సీలు, ప్రచారాలు, పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తెలంగాణను మాగాణిగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద వస్తుండగా భీమా ఫేజ�
సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై దారుణమైన వివక్ష ఉండేది. అందుకు మిడ్మానేరు జలాశయమే పెద్ద ఉదాహరణ. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెండు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2006లో మ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరల్లో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కళకళలాడిన ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ వందరోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడిపోతున్నది.