నిండు అసెంబ్లీలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అబద్ధాలు పలికారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గత 10 ఏండ్ల కాలంలో చుక్క నీరు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలకు దిగారు.
ఓ ఊరిలో పాముకాటుతో ఒకాయన చనిపోయాడట. కొందరు సావు కాడికిపోయి.. ‘పాము ఏడ కరిచింది? కన్ను కింద కరిచిందా.. ఇంకా నయం కన్ను మీద కరవలేదు. కన్నుపోతుండె’ అని వారు అన్నరట. మనిషే సచ్చిపోయిండు. ఇక పాము ఏడ కరిస్తే ఏంది? ఆడ క�
మేడిగడ్డ కుంగుబాటు పేరిట బీఆర్ఎస్ను బద్నాం చేయడం ఆపి, భేషజాలకు పోకుండా కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతూ మండలంలోని గో ప్లాపురంలో ఆదివారం గ్రామస్తులు కాలిబిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శివమ్మ, ఈశ్వరయ్య, రమణ య్య, నారమ్మ, సవారయ్య మాట్లాడుతూ గ తంలో బీఆర్ఎస�
పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశార
యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్
Telangana | యాసంగి సీజన్లో అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందించడం కష్టమేనని అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్న ది.
కేఎల్ఐ డీ-82 క్వాలకు గండీ గండం పట్టుకున్నది. అధి కారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే దా దాపు పదిసార్లు గండి పడింది. మండలం లోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మళ్లీ గండి పడిం ది. ఆదివారం తెల్లవార�
నాగార్జునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్కు సాగునీటిని విడుదల చేయాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎర్రమంజిల్లోని జలసౌధలో కేఆ�
కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగునీటిని అందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ దిగువ జలాలు సరిపోతాయని, అందుకోసమే పులిచింతల ప్రాజెక్టును నిర్మిం�
వచ్చే పంటకాలానికైనా పాలమూరు - రంగారెడ్డి పథకం నుంచి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. పది నెలల తర్వాత ప్రాజెక్టును చూసేందుకు మం త్రులు బుధవారం వస్తున్నారని, వారి పర్యటనను బీఆ
Nallagonda | కాంగ్రెస్ పాలనలో సాగు నీరుకోసం(Irrigation water) రైతులు రోడ్డెక్కుతున్నారు. కండ్లముందే పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్లపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం(Farmers agitation) చేస్తు�
Nallgonda | కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాల పాలవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా నల్లగొండ(Nallgonda) జిల్ల