నెట్టంపాడు ఎత్తిపోతల పథ కం కింద సాగునీరు అందక గట్టు మండల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే యాసంగి పైర్ల సాగు చివరిదాకా నీరందుతుందని భావించిన గట్టు మండల రైతాంగం తమ పొలాల్లో వరిపైర్లను ఎక్క�
నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి పంటలకు సకాలంలో నీటి ని విడుదల చేయకుంటే రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. గోదావరి జలాలు రాకపోవడంతో యాసంగిలో సాగు వరి పైర్లు పొట్ట దశలో ఎండిపోతుండడంతో పెట్టుబడి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతుల�
Farmers Awareness | ప్రతి రైతు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు, సాగు నీటి సేకరణ గూర్చి అవగాహన ( Farmers Awareness ) పెంచుకోవాలని వ్యవసాయాధికారి కే సుష్మ , పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులుఅన్నారు. రైతులు నేల పోషక సామర్థ్యాన్ని తెల�
ఎండాకాలం రాకముందే భూగర్భంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూ గర్భ జలాలు క్రమంగా పాతాళం వైపు పయనిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మీటరుకుపైగా లోతుకు నీటిమట్టాలు పడిపోయా యి.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం, బాధ్యతారాహిత్యంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా చెరువులకు గత ఉమ్మడి రాష్ట్ర దుస్థితి దాపురిస్తున్నది. నాడు చుక్కనీరు లేక ఎండిపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తె
బీఆర్ఎస్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతన్న, కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నాడు. పంటలు సాగు చేసేందుకు అరిగోస పడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా, రాజన్నపేటలో సాగునీటి కష్టాలు మొదలు కాగా, పం
.. ఇక్కడ బోర్ వద్ద ఉన్న వ్యక్తి పేరు భూక్యా మోహన్. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన ఆయన అదే తండాలో నాలుగెకరాల భూమి కొన్నాడు. అప్పటి నుంచి అందులో కుటుంబ సభ్యులు వ్య
‘గోదారి.. గోదారి.. పారేటి గోదారి.. చుట్టూ నీళ్లు ఉన్నా చుక్క నీరు దొరకని ఏడారి ఈ భూమి.. తలాపున పారుతుంది గోదారి.. మన చేను.. మన చెలక ఎడారి’ అనే పాటలు మళ్లీ ఇప్పుడు పాడుకునే రోజులు వచ్చాయి. ఇది అక్షరాల నిజం.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ హయాంలో 1.313 టీఎంసీ సామర్థ్యంతో 46,800 ఎకరాల ఆయకట్టుక
MLC Kavitha | రాష్ట్రంలోని సాగునీటి విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేశారు. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కే�