రైతన్నకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రోజురోజుకు కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు, బావులు మరోవైపు వట్టిపోవడంతో నీళ్లు లేక పొట్ట దశలో వరి పొలాలు ఎండి పోతున్నాయి. దిక�
నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు.
పంటలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. హుస్నాబాద్-జనగామ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.
సాగు నీళ్లు లేక సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవల మద్దూరు మండలం నర్సాయపల్లి, కొమురవెల్లి మండలంలోని లెనిన్నగర్, కొమురవెల్లి మండల కేంద్రంలో వరిపంటలు ఎండిపోవడంతో పశువులకు వ
Pocharam Srinivas Reddy | రైతుల పంటపొలాలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
దశాబ్ద కాలం వ్యవసాయాన్ని పం డుగలా చేసుకొని ఆనందించిన రైతన్నలు నేడు ఆందోళన చెందుతున్నారు. ఏడాదికాలంగా సర్కారు నిర్లక్ష్యానికి గురై.. సాగు భారమై ఆగమాగమవుతున్నారు. పంటలకు చివరి తడు లు అందక అల్లాడిపోతున్నా�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం
రైతన్నకు సాగు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. ముస్తాబాద్ మండలంలో యాసంగి తొలి దశలో బోరు బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడం, మల్లన్న�
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టార�
ఎగువ నుంచి కృష్ణానదికి స్వల్పంగా వరద వస్తున్నది. నదీతీర ప్రాంతంలో వరి సాగు చేసిన రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. మంత్రి జూపల్లి, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు శ్రీహరి, బండ్ల, మధుసూదన్�
Janagama |
యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) మర్యాదపూర్వ్ంగా కలిసి వినతి పత్రం అందించారు.
Corn Crop | బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సాగర్ కెనాల్ కింద సాగు చేసిన మొక్కజొన్న సాగు నీరు అందక నీటి ఎద్దడికి గురి అవుతుంది. మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇతర అధికారులత�
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
Irrigation Water | బోనకల్ వద్ద వైరా జగ్గయ్యపేట రోడ్డు మార్గంలో ఇవాళ రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పీ అధికారులు వారబందీ పెట్టడం వల్ల చివర ఉన్న మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదన్నారు రైతు సంఘం నా�