ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం
రైతన్నకు సాగు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. ముస్తాబాద్ మండలంలో యాసంగి తొలి దశలో బోరు బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడం, మల్లన్న�
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టార�
ఎగువ నుంచి కృష్ణానదికి స్వల్పంగా వరద వస్తున్నది. నదీతీర ప్రాంతంలో వరి సాగు చేసిన రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. మంత్రి జూపల్లి, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు శ్రీహరి, బండ్ల, మధుసూదన్�
Janagama |
యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) మర్యాదపూర్వ్ంగా కలిసి వినతి పత్రం అందించారు.
Corn Crop | బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సాగర్ కెనాల్ కింద సాగు చేసిన మొక్కజొన్న సాగు నీరు అందక నీటి ఎద్దడికి గురి అవుతుంది. మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇతర అధికారులత�
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
Irrigation Water | బోనకల్ వద్ద వైరా జగ్గయ్యపేట రోడ్డు మార్గంలో ఇవాళ రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పీ అధికారులు వారబందీ పెట్టడం వల్ల చివర ఉన్న మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదన్నారు రైతు సంఘం నా�
బీఆర్ఎస్ హయాంలో పచ్చగా మారిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు బారినపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలు పండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చ
పంటను కాపాడుకునేందుకు రైతులు ఎప్పుడూ లేని కష్టాలు పడాల్సి వస్తోంది. చెరువుల్లో నీళ్లులేక భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎస్సారెస్పీ కాలువలో వారానికోసారి వచ్చే నీళ్లు ఎండిన కాల్వ తడవడానికే సరిపోవడం, ఫిబ్రవ�
Sagar Canals | ఇవాళ చింతకాని మండలం లోని తూటికుంట్ల మేజర్ కాలువ పరిధిలోని నీటి ఎద్దడికి గురైన మొక్కజొన్న వైర్లను వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. వార బంధి లేకుండా సాగర కాలువల (Sagar Canals)కు సాగునీరు విడుదల చేయా
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�