సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లు ఇవ్వాలని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న కాలువల ద్వారా స్థానిక చెరువులను నింపాలని, వాటి ద్
సంగంబండ రిజర్వాయర్ హై లెవె ల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద వరి సాగు చేసిన రైతులకు నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన హై లెవెల్ లెఫ్ట్
భూమిని నమ్ముకొని కోటి ఆశలతో, అప్పు చేసి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండిపోతున్నది. దీంతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. సాగునీరు అందక చేతికి అందే దశలో పంట ఎండిపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు, ధూళిమిట్ట మండలాల రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగనాయకసాగర్ కుడి కాలువ నుంచి కోనాయపల్లి, తిమ్మాయిపల్లి, దానంపల్లి, నాగరాజుపల్లి గ్రామాల ద్వారా నంగునూరు వా�
Farmer Dharna | చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి ఆదుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నాగసముద్రం మూల మలుపు వద్ద శనివారం రైతాంగం రోడ్డెక్కారు.
సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది.
అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామం.. ఇక్కడ పంట సాగుచేయాలంటే తలాపునే ఉన్న మానేరు వాగు, డీబీఎం 38 కాల్వే దిక్కు. వాగు ప్రవహించినా.. డీబీఎం కాల్వ పారినా ఆ గ్రామ పరిధిలోని వ్యవస�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగైన పంటలు నీరు అందకపోవడంతో వట్టిపోతున్నాయి. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో జొన్న, శెనగ, పల్లి, గోధుమ పంటలు సాగయ్యాయి. అధికంగా 70 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. ప్రస్తుతం జొన్
‘నీళ్లు లేక పంటలెండిపోతున్నాయి.. సాగునీళ్లు అందించి మా పంటలను కాపాడండి మహాప్రభో..’ అంటూ వేడుకుంటున్నారు భదాద్రి జిల్లాలోని చండ్రుగొండ, ములకలపల్లి మండలాల రైతులు. ఆరుగాలం శ్రమిస్తూ పంటలు సాగు చేస్తున్నామ�
నిజాంసాగర్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తున్నది. సాలూర మండలంలోని నిజాంసాగర్ కెనాల్ డీ -28 కింద సాగ వుతున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులపాలిట కొట్లాటకు దారితీస్తున్నది. సాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా కొద్దీ రైతుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లు, బావులు వట్టిపోయి.. వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నరు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు ఏడెకరాల్�