Kotha Prabhakar Reddy | ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కలిశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గ
Gongidi Sunitha | గుండాల రైతులకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు అరిగోస పడుతున్నరు. యాసంగి సీజన్ ప్రారంభంలో సరిపడా నీళ్లు ఉండటంతో నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో వరిపంటను సాగు చేశ�
రైతుల సమస్యలపై పాలకులకు పట్టింపులేకుండా పోతున్నది. యాసంగి పై యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం యాసంగి పంట కాలం ముగిసిపోనుండగా
సాగు నీరు లేక పంటలు ఎండి రైతన్న గుండె మండుతున్నది. చివరి తడి కోసం అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వాగుల్లో చెలిమలు తీసి ఒక్కో బొట్టును ఒడిసి పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లలో ఉమ్మడి జిల్లావ్య�
సాగునీటి కోసం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇందుప్రియాల్ చౌరస్తా వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరురాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కసాన�
చండ్రుగొండ మండల రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత మళ్లీ ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు కర్షకులు భగీరథ యత్నాలు చేయాల్సి వస్త�
సాగునీరు అందక సీఎం సొంత నియోజక వర్గంలో పంటలు ఎండుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండల పరిధిలోని కాకరవేణి ప్రాజెక్టులో నిండుగా నీరున్నప్పటికీ సాగునీరివ్వని పరిస్థితులు నెలకొన్నాయి.
ఆర్డీఎస్ నీటివాటా ముగిసింది. ఈ ఏడాది కర్ణాటకలోని టీబీ డ్యాంకు వచ్చిన వరద నీటి జలాలకు అనుగుణంగా ఆర్డీఎస్ ఆయకట్టుకు 5.896 టీఎంసీలను టీబీ బోర్డు కేటాయింపులు జరిపింది. 5.896 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ ఆయకట్టు పరి�
ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తున్నదని, రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. సాగునీరు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట
పచ్చని పంట పొలాలతో కళకళలాడాల్సిన పల్లెలు.. నేడు వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడగుంటిపోతుండడంతో పంట యాసంగి పంటలకు సాగునీరు అందడం లేదు. భూమిని నమ్ముకొని కోటి ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముంద�
చి‘వరి’ తడికి నీరందించేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికల్లా అ ప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నోటికందే సమయానికి పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎలాగైనా ప
సీఎం రేవంత్రెడ్డికి 20 శాతం కమీషన్పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభు త్వ విధానాల వల్ల రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప�