కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడిపోతున్న రైతులను చూసి చలించిపోయిన బీఆర్ఎస్ సాగు నీటి కోసం పోరుబాట పడుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైంది. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాలకు
Irrigation water | రంగనాయక సాగర్ నుండి తమకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన రైతులు సిద్దిపేట -కామారెడ్డి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీళ్లు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి. అయితే నీటి రాక బంద్ కావడంతో క్రమేపీ నిల్వలు తగ�
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి ఊర చెరువు కట్టను జేసీబీతో గండికొట్టి పెద్దమందడి చెరువుకు నీళ్లు తీసుకెళ్లాలన్న ప్రయత్నాన్ని దొడగుంటపల్లి రైతులు అడ్డుకున్నారు. రెండు గ్రామాల రైతులు చెరువుకట్టపై పొట్లా
సింగూరు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరివ్వకుంటే తామే గేట్లు ఎత్తాల్సి వస్తుందని ప్రభుత్వానికి అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. పుల్కల్ మండలంలోని హుమ్లా నాయక్ తండా,లక్ష్మ
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గం రైతులు సాగునీటి కష్టాలు పడుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమవారం రాష్ట్ర భారీ నీటి ప
ఎట్టకేలకు దేవాదుల 3వ ఫేస్ పంపింగ్ బుధవారం ప్రారంభం కానున్నది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నీటి విడుదలకు ఆదేశించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్
గుండాల మండలానికి నవాబ్పేట రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పోరు
Irrigation Water | తలాపున గోదావరి నీళ్లు వస్తున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరు రావడం లేదని మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇందుప్రియాల్ చౌరస్తాలోని రామాయంపేట కెనాల్ వద్ద ఇవాళ
రో�
Kotha Prabhakar Reddy | ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కలిశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గ
Gongidi Sunitha | గుండాల రైతులకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు అరిగోస పడుతున్నరు. యాసంగి సీజన్ ప్రారంభంలో సరిపడా నీళ్లు ఉండటంతో నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో వరిపంటను సాగు చేశ�
రైతుల సమస్యలపై పాలకులకు పట్టింపులేకుండా పోతున్నది. యాసంగి పై యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం యాసంగి పంట కాలం ముగిసిపోనుండగా
సాగు నీరు లేక పంటలు ఎండి రైతన్న గుండె మండుతున్నది. చివరి తడి కోసం అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వాగుల్లో చెలిమలు తీసి ఒక్కో బొట్టును ఒడిసి పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లలో ఉమ్మడి జిల్లావ్య�
సాగునీటి కోసం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇందుప్రియాల్ చౌరస్తా వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరురాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కసాన�