జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మా రింది. ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. తాంసి మండలంలోని మత్తడి వాగు పరిస్�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
సాగు నీళ్లు లేక ఎండిన పంటలకు ఎకరానికి రూ. 30 వేల చొప్పన నష్ట పరిహారం చెల్లించాలని, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర�
నిరుడు యాసంగి వరకు నిండుకుండల్లెక్క కనబడ్డ జలాశయాలు, వాగులు, చెరువులు నేడు ఎండిపోయి ఎండమావులయ్యాయి. నాడు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకినయి. వరి పొలాల్లో చివరి మడి నిండిపోయి ఒడ్ల మీది నుంచి నీళ్ల�
సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను గతంలో ఎన్నడూ లేనివిధంగా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో భూమికి బరువైన పంటలు పండించి పల్లెలు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నాయి.
సాగునీరు అం దక పంటలు ఎండుతున్నాయి.. తమ పంటలకు సాగునీరు విడుదల చేసి కా పాడాలంటూ అలంపూర్ తాలూకా రైతులు డిమాండ్ చేశారు. సోమవారం అయిజ మండల పరిధిలోని పులికల్, రాజపూర్, మేడికొండ, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్
వరి పంటలు కోతకు వచ్చే దశలో నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మం డలం కోటినాయక్తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఎస్సారెస్పీ కాల్వ వద్ద రై�
Paddy Crop | సాగునీరు లేక వేసిన వరి పంట ఎండిపోవడంతో తమను ఆదుకునేవారు కరువయ్యారని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలంలో మరోసారి ఇలాంటి దృశ్యమే కంట పడింది.
తుంగతుర్తి నియోజక వర్గంలో కరువుచాయలు అలుముకున్నాయి. చెరువులు, కుంటలు, బోర్లు వట్టి పోతున్నాయి. వేల రూపాయలు అప్పులు తెచ్చి గతంలో మాదిరిగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందుతుందనే ఆశతో అన్నదాతలు 90 వే�
జిల్లాలో ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నది. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లోని వరి పంట ఎండిపోతున్నది.
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Telangana | రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. కరెంటు కష్టాలకు తోడు.. పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది.. అని ప్రజల నీటిగోస వాస్తవ పరిస్థ�