సాగునీరు అం దక పంటలు ఎండుతున్నాయి.. తమ పంటలకు సాగునీరు విడుదల చేసి కా పాడాలంటూ అలంపూర్ తాలూకా రైతులు డిమాండ్ చేశారు. సోమవారం అయిజ మండల పరిధిలోని పులికల్, రాజపూర్, మేడికొండ, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్
వరి పంటలు కోతకు వచ్చే దశలో నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మం డలం కోటినాయక్తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఎస్సారెస్పీ కాల్వ వద్ద రై�
Paddy Crop | సాగునీరు లేక వేసిన వరి పంట ఎండిపోవడంతో తమను ఆదుకునేవారు కరువయ్యారని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలంలో మరోసారి ఇలాంటి దృశ్యమే కంట పడింది.
తుంగతుర్తి నియోజక వర్గంలో కరువుచాయలు అలుముకున్నాయి. చెరువులు, కుంటలు, బోర్లు వట్టి పోతున్నాయి. వేల రూపాయలు అప్పులు తెచ్చి గతంలో మాదిరిగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందుతుందనే ఆశతో అన్నదాతలు 90 వే�
జిల్లాలో ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నది. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లోని వరి పంట ఎండిపోతున్నది.
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Telangana | రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. కరెంటు కష్టాలకు తోడు.. పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది.. అని ప్రజల నీటిగోస వాస్తవ పరిస్థ�
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా నియోజకవర్గ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఉప కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతోనే సమస్య నెలకొందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనస�
చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటలకు నీళ్లు అందకపోవడంతో చేసేది లేక గొర్రెలకు మేతగా వదిలేశారు. కోడేరు మండలం రాజాపూర్కు చెందిన బొల్లెద్దుల లక్
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని, సాగు భూములు నెర్రెలు వారుతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తొండల గోపవరం రెవెన్యూ పరిధిలోని సాయిపుర
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం నుంచి సాగునీరు ఇవ్వాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నల్లగొండకు సాగునీరు ఇవ్వకుండ�
యాసంగి పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు సరిపడా లేకపోవడంతో ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆవేదనకు గురవుతున్నారు. మండలంలో ఒకవైపు సాగర్ కాలువ ఉధృతంగా ప్ర
గోదావరి పరీవాహక రైతులు సాగునీరు లేక అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి �