వరి చేతికందే దశలో చివరి తడి కోసం వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇరిగేషన్ అధికారులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. శనివారం తన స్వగ్రా మం పర్వతగిరి నుంచి రాయపర
Irrigation Water | ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.
వాగు నీటిని నమ్ముకుని ఏటా మాదిరిగానే రైతులు యాసంగి పంట సాగు చేశారు. పంట వేసే సమయంలో నీరున్నా.. పూర్తి వేసవి రాకమునుపే నెలరోజుల ముందే ఎదుళ్లవాగు ఎండిపోయింది. వాగును నమ్ముకొని పంట సాగు చేసిన చండ్రుగొండ మండల
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�
Munugodu | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ �
Yaddari | ఎండిన పొలంలో కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు మల్లికార్జున్రెడ్డి. ఊరు ఎర్రంబెల్లి. మూడెకరాల భూమి ఉంది. సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఎకరం మాత్రమే సాగు చేశాడు. ఇప్పుడు ఆ ఎకరం కూడా చేతికొచ్చే �
జిల్లాలో ప్యాకేజీ -21 (ఏ) పనులు త్వరగా పూర్తిచేసి రైతాంగానికి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం జీరో అవర�
మాకు మూడెకరాల భూమి ఉంది. ఇద్దరం అన్నదమ్ములం కలిసే వ్యవసాయం చేస్తున్నం. గతంలో నీటికి ఇబ్బందులు లేకపోవడంతో మంచి పంటలు పండినయ్. ఈసారి కూడా పంట పండుతదనే ఆశతో మూడెకరాల్లో వరి వేసినం. కానీ, భూగర్భ జలాలు అడుగంట�
సర్కారు ముందు చూపులేక పోవడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అం దడం లేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరితోపాటు మిర్చి కూడా సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు వస్తాయని భావించి వేలకు వేలు పెట్టుబడి పెట్టారు.
గ్రామ ప్రజాప్రతినిధి తన ఊర్లోని ప్రతీ ఒక్క రైతు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. గ్రామాల్లో ప్రధానంగా రైతులే ఉంటారు కాబట్టి, వారికే పెద్ద పీఠ వేస్తారు రాజకీయ నాయకులు. ఓ తాజామాజీ ఉపసర్పంచి రైతులు ఎండుతున్న ప�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలో పంట పొలాలకు సాగునీరందక రైతులు రోదిస్తున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసుకున్న పైలట్ గ్రామంలో పథకాల అమలు దేవుడెరుగు. కనీసం పంట చేతికొచ�
వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్నాయి. బోర్లు, బావులు ఇంకిపోతున్నాయి. కాల్వలు, వట్టిబోగా.. చెరువులు అడుగంటాయి. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా చోట్ల యాసంగి పంటలకు నీళ్లంద�
కాంగ్రెస్ పాలనలో రైతన్నలు కాడి వదిలేస్తు న్నారు. రేవంత్ అసమర్థ పాలనలో సాగు నీళ్లు రాక, పెట్టుబడికి పైసల్లేక దిక్కుతోచని స్థితిలో అన్న దాతలు వ్యవసాయం చేయలేక చేతులెత్తేస్తున్నారు. సాగు నీరు లేక ఇళ్లు వి