భానుడు ఉగ్రరూపం దాల్చడంతో బోర్లు, బావులు, చెరువులు, వాగులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఉండడంతో కండ్ల ముందే వట్టిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
భీమానది తమకు కొండంత ధీమా అనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. యాసంగి లో కోటి ఆశలతో సాగు చేయగా, చి‘వరి’కి నిరాశే మిగిలింది. కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పంటలు చేతికిరాక అన్నదాతలు ఆగ�
‘ఎకరా పొలంలో కష్టపడి వరి సాగు చేసిన.. ఎండాకాలంలో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించి త క్కువగా సాగు చేశా.. నాటేసిన రెండు నెలల త ర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది.. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపా యే.. ఉన్న �
మెదక్ జిల్లాలో మెదక్, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, రామాయంపేట, నిజాంపేట, చేగుంట, మాసాయిపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో వరి పంట అధికంగా ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ�
జూరాల డ్యాంలో తగ్గిన నీటిమట్టం జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. ప్రస్తుతం 0.218 టీఎంసీలు మాత్రమే నమోదైంది. ఈ నీటిని ఏప్రిల్ 15వ తేదీ వరకు యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు వారబంది పద్ధ�
సిద్దిపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి కాలువల నిర్మాణ పనులను అధికారులు వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో శుక్ర�
పొట్టదశకు వచ్చిన వరి పంటకు సాగునీరు సకాలంలో అందకపోవడంతో వడ్లు తాళ్లుగా మారిపోతాయని, దయచేసి ఇంకా రెండు వారాలపాటు పంటలకు సాగునీరు అందించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నందిమళ్ల గ్రామ రైతులు విజ్
యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు వారబంధి పద్ధతిలో ఏప్రిల్ 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రభుత్వం చెప్పింది. ఈ మాటలు నమ్మిన రైతులు యాసంగిలో జోగుళాంబ గద్వాల జిల్లా�
Palakurti | పాలకుర్తి : మండలం ఈసాల తక్కలపల్లి గ్రామ రైతులు సాగునీటి కోసం నానాతిప్పలు పడుతున్నారు. గ్రామంలో పంటలు చివరి దశకు రావడంతో పెద్ద చెరువు కింద ఆయకట్టు పొలాలకు సాగునీటి అందించేందుకు రైతులు నానా కష్టాలు పడ
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకూ భూగర్బ జలాలు పడిపోతున్నాయి. గత నెలలో సంస్థాన్ నారాయణపురంలో ఏకంగా 27.72 మీటర్ల లోతుకు ఇంకాయి. జిల్లా సగటు నీటి మట్టం కూడా తగ్గింది.
దుబ్బాక రైతులకు సాగునీటిని అందించేందుకు కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా నిర్మించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస
సాగునీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో రెండు తడులతో చేతికి వచ్చే పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా 60 వేల ఎకరాలను ఎండబెట్టింది.
బీఆర్ఎస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యామ్లు.. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లులేక కళ తప్పాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉ�
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా �
‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగ చెరువులు, కుంటలు నింపిండ్రు. కాల్వలకు నీళ్లు వదిలిండ్రు. పదేండ్లలో ఎన్నడూ సాగునీళ్లకు రంది లేకుండే. పంటలు బాగా పండినయి. కాంగ్రెస్ సర్కారొచ్చినంక పంటలు ఎండిపోతున్న�