సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులను పూర్తిచేసి మూడు పంప్హౌస్లను ప్రారంభించామని, సీతారామ నీటి విడుదలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖల మంత్ర
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాలు పెడుతున్నది. యాసంగిలో సాగు నీళ్లు ఇవ్వక అరిగోస పెట్టింది. కళ్ల ముందే వరి పంట ఎండిపోతుంటే.. నరకయాతన పడి రక్షించుకొని.. అనేక తంటాల నడుమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత.. రె�
తలాపున పారుతున్న గోదారిగంగను కొండలెక్కించుకున్నం. సాగునీటికి, తాగునీటికి ఢోకా లేకుండా వరుస ఎత్తిపోతలతో నీటికి నడకలు నేర్పినం. నీరు పారింది. తెలంగాణ సాగు బాగుపడింది. నెర్రెలుబారిన నేల దేశానికే అన్నపూర్�
అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి రైతులు ఘెల్లుమన్నారు. నడి వేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటున తుడిచిపెట్టేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డ�
సాగు సంక్షోభంలో చిక్కుకున్నది. దిక్కు తోచని స్థితిలో రైతాంగం దిగాలు చెందుతున్నది. బోర్లు ఎత్తిపోయి ఎండిన పంటలు.. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు.. పెట్టుబడి రాక అన్నదాత గుండె చెరువైంది. ఇక, చేతికొచ్చిన పంట �
మాగనూరు మండలంలో కాల్వల ద్వారా వృథాగా సా గునీరు పారుతోందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. గత నెలకిందట మాగనూ రు, కృష్ణ మండలాలో పంటలు ఎండిపోతాయని సంగంబండ రిజర్వాయర్లో మోటర్లు పెట్టి, లెఫ్ట్ హై లెవెల్
మత్తడి వాగు ప్రాజెక్టు పరిధి కుడి, ఎడమ కాలువల పరిధిలో జొన్న, మక, కూరగాయలు, వేరుశనగ పంటలు సాగవుతున్నాయి. కుడి కాలువ ఆయకట్టు 1200 ఎకరాలు, ఎడమ కాలువ ఆయకట్టు 8,500 ఎకరాలు ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కుడి కాలువను
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు కూడా గత ముఖ్యమంత్రి �
కడెం ప్రధాన కాలువతో పాటు 13,19, 22 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ద్వారా నీటి విడుదల నిలిపివేయగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నది.
జూరాల ఆయకట్టు రైతులు ఆశ లు అడుగంటుతున్నా యి. చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుం టే ఆవేదన చెందుతున్నారు. సాగునీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్�
ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, ఆరెపల్లి, కత్తెపల్లి తదితర గ్రామాల రైతుల పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే జూరాల ఎడుమ కాల్వ ద్వారా డీ-6 కెనాల్ సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండలాధ్య�
అప్పుసొప్పు చేసి వరిపంటలు సాగు చేసినం. పంటలు చివరి దశకొచ్చినయి. రెండు వారాలు సాగునీళ్లు వదిలితే త మ పంటలు చేతికొస్తయి.. మీ కాళ్లు మొక్తం సాగునీళ్లు ఇవ్వండి సారూ అం టూ ఆత్మకూర్ మండలం గుంటిపల్లి రైతులు ఎద్�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.