చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మా ఊరికి నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడండి’ అంటూ తాడిజెర్రికు చెందిన రామిడి సతీశ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు
యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలుపడుతున్నారు. ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు వట్టిబోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి.
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన సాగునీటి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చె
గుడిపల్లి రిజర్వాయర్ను నింపి పంట పొలాలకు సాగునీటిని అందించి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పలువు
Nagam Janardhan Reddy | జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి రైతుల పంటలకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతుల సాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాలేరు పాత కాలువ(చానల్)కు శనివారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ రెండో జోన్, మూడో జోన్ల కింద రైతులకు నీరు ఎక్కువగా
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు కూన సదానందం. ఊరు చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి. అతడికి ఉన్న 30 గజాల బావిలో నెల కిందటి వరకు నీళ్లు బాగానే ఉన్నాయి. ఇదే భరోసాతో ఈ యాసంగిలో నాలుగెకరాల్లో మక్క, రెండెకరాల్లో వర
ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ రైతులకు సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా చూడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కోరారు. బుధవారం జనగామ కలెక్టరే�
Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
వేసవి రాకముందే రైతులకు సాగునీటి కష్టా లు ప్రారంభమయ్యా యి. సాగునీటిని నమ్ముకొని పంటలను సాగుచేసుకున్న రైతులు వా టికి సక్రమంగా నీరందించలేకపోవడంతో ఎండుతు న్న పంటలను చూసి ఆ గ్రహం వ్య క్తం చేస్తున్నారు. గత వా�
మల్కపేట కాల్వ నీళ్ల్లు వస్తాయనే నమ్మకంతో ఈ సారి పంట వేసిన తిమ్మాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నమ్మినందుకు నట్టేట మునిగే ప్రమాదం ఏర్పడింది. కాలువలో నీళ్లు రాక, బోరు బావుల్లో నీళ్లు లేక, వరుస తడుల
సాగు నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి.. ఆదుకోండి సారు.. అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు గుగులోత్తండాకు చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తండాకు చెందిన పలువురు రైతులు మ�
సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వెంటనే నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి, సిద్దిపేట రూరల్ మం�