ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువలోకి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది రైతులు క�
కాళేశ్వరం జలాలను విడుదల చేసి వరద కాలువను నీటితో నింపాలని కథలాపూర్ (Kathalapur) రైతులు డిమాండ్ చేశారు. కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు మండల కేంద్రనికి చేరు
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై అక్కసుతో రైతులను ఆగం చేయవద్దని, కక్షసాధింపు చర్యలు మానుకొని నాట్లు వేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని మాజీఎంపీ వినోద్కుమార్ సూచించారు. ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ నుంచ�
ఉత్తర తెలంగాణలో రైతులు నాట్లు వేసుకోవడానికి సాగునీరు ఇవ్వాలని, కన్నెపల్లి పంపుహౌస్ను ఆన్చేసి.. నీరు ఎత్తిపోయాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
ధర్మపురి రైతుల ఎన్నో ఏండ్ల కల అయిన అక్కెపెల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఇవి పూర్తయితే 5వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. కానీ
రైతుల నార్లు ముదిరి నష్టపోక ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభించి మధ్య మానేరు ఎల్ఎండీకి నీరు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
వానలు కురవక పోవడం, రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలక పోవడంతో సాగునీటికి సిద్దిపేట జిల్లా రైతులు తల్లడిల్లుతున్నారు. తొలకరి వర్షాలకు వేసిన విత్తనాలు ఎండిపోతుండడం, నారు మళ్లు ముదిరిపోతుండడంతో రైతులు ఆందోళన �
కృష్ణానది ఉరకలేస్తున్నా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లను నింపడంలో మంత్రి వాకిటి శ్రీహరి నిర్లక్ష్యం వీడి వెంటనే ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్ట�
Padma Devender Reddy | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటి మాటికి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల