ఉప కాల్వల నిర్మాణం పూర్తయితే ఈప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడుతుందని, తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గువ�
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు విత్తు మొదలుకొని కోత వరకు కష్టాలే మిగులుతున్నాయి. రైతుల కష్టాలు రోజురోజుకు వర్ణనాతీతంగా మారుతున్నాయి. అందుకు నిదర్శనమే మూసాపేట మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన రైతు క
ములుగు జి ల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవ రం సరస్సు కింద రెం డో పంటకు శ్రీరాంపతి, కోట, రంగాపూర్ కాల్వల కింద తైబందీ ప్రకటించారు. ప్రస్తుతం కోట, శ్రీరాంపతి కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి వందల ఎకరాల్లోన
ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
Padma Devender Reddy | ఘనాపూర్ ఆయకట్ట కింద సాగు చేస్తున్న పంటలకు వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పొలాలు చివరి దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అన్నదాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. నర్సింహులపేట మండలం బాసుతండా జీపీ పరిధిలో ని మంగళితండాకు చెందిన నేతావత్ లక్ష్మి రెండు �
ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులను నిర్మించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా మ
‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను చెలక ఎడారి’ అన్న ప్రజాకవి మాటలు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు రెవెన్యూ పరిధి స్టేషన్ గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నది.
రామప్ప-రంగాయ చెరువు-పాకాల ప్రాజెక్టులో భాగమైన కాల్వలను సకాలంలో పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు, సాగునీటి వనరుల లేమి, వర్షాధార పంటలపై ఆధారపడడం,పారిశ్రామికీకరణపై దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో దశాబ్దాలుగా ఇక్కడి నిరుపేదలు వలస �
ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఎల్4 కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు రాక సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రతి సీజన్లో రోజుకు 200 క్యూసెక్కుల �
తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగ
రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లులేక ఎండిపోతున్నాయి. ప్రాణం లెక్కన కాపాడుకుంటూ వచ్చిన పంట పశువుల పాలవుతుంటే గుండెలవిసేలా రైతులు రోదిస్తున్నారు.
సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా �