ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు కూన సదానందం. ఊరు చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి. అతడికి ఉన్న 30 గజాల బావిలో నెల కిందటి వరకు నీళ్లు బాగానే ఉన్నాయి. ఇదే భరోసాతో ఈ యాసంగిలో నాలుగెకరాల్లో మక్క, రెండెకరాల్లో వర
ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ రైతులకు సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా చూడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కోరారు. బుధవారం జనగామ కలెక్టరే�
Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
వేసవి రాకముందే రైతులకు సాగునీటి కష్టా లు ప్రారంభమయ్యా యి. సాగునీటిని నమ్ముకొని పంటలను సాగుచేసుకున్న రైతులు వా టికి సక్రమంగా నీరందించలేకపోవడంతో ఎండుతు న్న పంటలను చూసి ఆ గ్రహం వ్య క్తం చేస్తున్నారు. గత వా�
మల్కపేట కాల్వ నీళ్ల్లు వస్తాయనే నమ్మకంతో ఈ సారి పంట వేసిన తిమ్మాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నమ్మినందుకు నట్టేట మునిగే ప్రమాదం ఏర్పడింది. కాలువలో నీళ్లు రాక, బోరు బావుల్లో నీళ్లు లేక, వరుస తడుల
సాగు నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి.. ఆదుకోండి సారు.. అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు గుగులోత్తండాకు చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తండాకు చెందిన పలువురు రైతులు మ�
సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వెంటనే నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి, సిద్దిపేట రూరల్ మం�
పూర్తిగా ఎండాకాలం రానేలేదు.. అప్పుడే అన్నదాతలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో వేసిన వరి పొలాలకు నీళ్లందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. యాసంగికి గాను బయ్యారం పెద్దచెరువు పెద్దకాల్వ, నక్క తూము, �
సాగు నీటిని విడుదల చేయడమే గాకుండా, పెండింగ్లో ఉన్న మూడు పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద ముస్తాబాద్ రహదార
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారుల�
కరువు కాటకాలకు నిలయమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వెంటనే ఉపకాల్వలు నిర్మించి నియోజకవర్గలోని గ్రామాలకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చ
పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అయితే ప్రస్తుతం ఈ పంటలు చే తికి వచ్చేవరకు జూరాల నీరు సరిపోతుందా? లేదా? అనే దానిపై ప్రస్తుతం నీలినీడ�
Irrigation Water | ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. దీంతో అన్నదాతకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో నల్కొండ జిల్లా పెన్ పహాడ్ (Penpahad ) రైతులు దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నా�